గచ్చిబౌలిలో గంజాయి విక్రయాలు.. సెక్యూరిటీ గార్డ్ అరెస్ట్ చేసిన సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు

హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల నిర్మూలనకు తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలిలో స్పెషల్ ఆపరేషన్స్ టీం (ఎస్‌ఓటీ) చేపట్టిన దాడుల్లో ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రైవేట్ సంస్థలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్న వ్యక్తి గంజాయి విక్రయాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. విప్రో గేట్ సమీపంలోని పచ్చిమౌలి ప్రాంతంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతూ గంజాయి విక్రయిస్తున్నాడనే విశ్వసనీయ సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు….

Read Full News

కేంద్ర మంత్రి కొడుకు కేసులో ఉచ్చు బిగుస్తుందా?.. కొత్త సెక్షన్లతో జీవిత ఖైదు ఛాన్స్!

కేంద్ర మంత్రి కుమారుడికి సంబంధించిన సంచలన కేసులో రోజు రోజుకీ ఉచ్చు బిగుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బాధిత బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ కొనసాగుతున్న వేళ, తాజాగా కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొదట సరెండర్ చేశాడా లేక పోలీసులు అరెస్ట్ చేశారా అనే అంశంపై వివాదం నెలకొన్నా, చివరకు నిందితుడిని కోర్టు 14 రోజుల రిమాండ్‌కు పంపించింది. ఇప్పటికే పలు తీవ్రమైన సెక్షన్లు నమోదు చేసిన పోలీసులు, తాజాగా మరికొన్ని…

Read Full News

డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు భారీ ఊరట.. కేసును కొట్టివేసిన హైకోర్టు

డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్‌కు భారీ ఊరట లభించింది. అతనిపై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. గుడిమల్కాపూర్‌లో నమోదైన డ్రగ్స్ కేసులో నవదీప్‌ను నిందితుడిగా చేర్చడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. నవదీప్ తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ వెంకట్ సిద్ధార్థ్.. నటుడి వద్ద ఎలాంటి డ్రగ్స్ కూడా లభించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పాట్‌లో జరిగిన తనిఖీల్లోనూ నవదీప్ వద్ద నిషేధిత పదార్థాలు ఏవీ దొరకలేదని వివరించారు. అయితే,…

Read Full News