మెట్రో ఆస్తులు, ఎల్‌అండ్‌టీ అప్పులు, తెలంగాణ అప్పుల భారం.. కేటీఆర్ ఆరోపణలపై రాజకీయ దుమారం

మెట్రో ఆస్తులపై కన్నేసిన ప్రభుత్వం..? ఎల్‌అండ్‌టీ అప్పుల భారం ప్రజలపైనేనా..? కేటీఆర్ సంచలన ఆరోపణలు హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌పై తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడెక్కిన చర్చ మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. శేరిలింగంపల్లి నియోజకవర్గ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. మెట్రో రైలు ప్రాజెక్టు వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. హైదరాబాద్‌లో మెట్రోపై ఉన్న దాదాపు 30 వేల…

Read Full News

మెట్రో ఆస్తులపై సీఎం కన్ను.. ప్రజలపై వేల కోట్ల అప్పుల భారం: కేటీఆర్ ఆరోపణలు

సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సేర్లింగంపల్లి బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడిన ఆయన, మెట్రోకు సంబంధించిన వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న సుమారు 250 ఎకరాల భూములు, దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని…

Read Full News

సేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ శక్తి ప్రదర్శన.. ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలే అసలైన బలం: కేటీఆర్

సేర్లింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని పేర్కొంటూ, నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ పార్టీని నడిపేది కార్యకర్తలేనని స్పష్టం చేశారు. గత పదేళ్లలో సుమారు రూ.9,500 కోట్లతో సేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, బ్రిడ్జిల నిర్మాణంతో హైదరాబాద్‌ను…

Read Full News

ప్రధానిని కలిసిన సీఎం రేవంత్.. మెట్రో ఫేజ్-2, త్రిబుల్ ఆర్ఆర్‌కు విజ్ఞప్తి.. అయితే ప్రజల సందేహాలకు సమాధానం ఎప్పుడు?

హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. గురువారం ఢిల్లీలో ప్రధానిని కలిసిన సీఎం, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ప్రాజెక్టులు, నిధులు, అనుమతులపై వినతిపత్రాన్ని అందజేశారు. గోదావరి నదిపై తాగునీరు, సాగునీటి అవసరాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని ప్రధాని మోదీని సీఎం కోరారు. రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో…

Read Full News

ప్రభుత్వ చేతికి హైదరాబాద్ మెట్రో?.. ఎల్ అండ్ టీకి రూ.15 వేల కోట్ల బదలాయింపుపై ప్రశ్నలు

హైదరాబాద్ మెట్రో రైల్ వ్యవస్థపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 1 నుంచి హైదరాబాద్ మెట్రో పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఎల్ అండ్ టీకి సుమారు రూ.15 వేల కోట్ల మేర బదలాయింపులు జరిగినట్లు వస్తున్న వార్తలు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. ప్రజా వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఏమిటంటే — “ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని చెప్పే పరిస్థితిలో ఇంత…

Read Full News

ఫ్లైఓవర్లు కాదు.. చెట్లను కాపాడండి”.. కేబీఆర్ సేవ్ ఉద్యమకారుల ఆవేదన.. సుప్రీంకోర్టు స్టేపై కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ నగరంలో పర్యావరణ పరిరక్షణపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ముఖ్యంగా కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ప్రతిపాదిత ఫ్లైఓవర్లు, రోడ్డు విస్తరణ పనుల కోసం చెట్ల తొలగింపుపై యువత, పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “సేవ్ కేబీఆర్” పేరుతో ఉద్యమం చేపట్టిన యువకులు, పర్యావరణవేత్తలు ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తూ రోడ్లపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమకారుడు విజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రభుత్వాలే ప్రజలకు చెట్లను కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అని చెప్పాల్సిన పరిస్థితి…

Read Full News

హైదరాబాద్‌లో కామన్ టికెట్ సిస్టమ్.. మెట్రో, ఎంఎంటీఎస్, బస్సులకు ఒకే టికెట్

హైదరాబాద్ నగర ప్రజా రవాణాలో భారీ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇకపై ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైలు, టీజీఎస్ఆర్టీసీ బస్సులకు ఒకే టికెట్ విధానం తీసుకురావడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం, ప్రయాణికులకు సులభతరం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్, మెట్రో, బస్సులు వేర్వేరుగా పనిచేస్తుండటంతో ప్రయాణికులు ఒక్కో సేవకు ఒక్కో టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి…

Read Full News

సర్కార్ చేతుల్లోకి హైదరాబాద్ మెట్రో.. ఎల్ అండ్ టీ షేర్ల బదిలీ పూర్తి.. పెట్రోల్ కొరతపై కేంద్రం క్లారిటీ

హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో కొనసాగిన హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన 100 శాతం షేర్లను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం రూ.1461 కోట్ల విలువైన షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తయింది. దీంతో మెట్రో నిర్వహణ, ప్రణాళికలు ఇకపై పూర్తిగా ప్రభుత్వ…

Read Full News

హైదరాబాద్ మెట్రోకు 60 భోగీలతో 10 కొత్త రైళ్ల సెట్ల కొనుగోలు

హైదరాబాద్ మెట్రోకు వచ్చే రోజుల్లో 60 భోగీలతో కూడిన 10 కొత్త రైళ్ల సెట్లు అందుబాటులోకి వస్తున్నాయి. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని హెచ్ఎంఆర్ ఇప్పటికే కొత్త కోచ్లను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం మెట్రో రైళ్లు మూడు కోచ్లతో నడుస్తున్నాయి. అయితే త్వరలో ఆరు భోగీలతో రైళ్లు నడపబడ్డాయి, తద్వారా ప్రయాణికుల సౌకర్యం పెరుగుతుంది. ఎల్బీ నగర్, మియాపూర్, జేబిఎస్, ఎంజిబిఎస్, నాగోల్, రాయదుర్గం వంటి కీలక క్యాడర్ ప్రాంతాల్లో రోజుకు 1,200 ట్రిప్పులు నడుస్తున్నాయి….

Read Full News