కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే ప్రతి బూత్‌లో గెలవాలి.. కార్యకర్తలకు హరీశ్ రావు కీలక సూచనలు

కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే ప్రతి బూత్‌లో గెలవాలి.. కార్యకర్తలకు హరీశ్ రావు కీలక సూచనలు బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ప్రతి కార్యకర్త బూత్ స్థాయిలో చురుకుగా పనిచేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన, కేవలం ప్రసంగాలు, నినాదాలతో విజయం సాధ్యం కాదని, ప్రతి పోలింగ్ బూత్‌లో మెజారిటీ సాధించేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి కంటే విధ్వంసమే…

Read More

కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ రావాలే: మహేశ్వరం సభలో కేటీఆర్ విమర్శలు

కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ రావాలే: మహేశ్వరం సభలో కేటీఆర్ విమర్శలు మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సభకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, వారి ఉత్సాహం చూస్తుంటే 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. “తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి ‘కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ రావాలే’ అనే నినాదం వినిపిస్తోంది. రెండున్నరేళ్లలో కాంగ్రెస్…

Read More

తెలంగాణకు మళ్లీ కేసీఆర్ నాయకత్వమే అవసరం”.. సిరిసిల్లలో కేటీఆర్ భావోద్వేగ ప్రసంగం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ నాయకత్వమే అవసరమని అన్నారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదని, పదేళ్ల పాటు ఆయన ఆ బాధ్యతను ఒక తపస్సులా నిర్వర్తించారని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల అభివృద్ధిని ఉదాహరణగా చూపుతూ, ఒకప్పుడు నక్సలిజం, నేత కార్మికుల ఆత్మహత్యలు, సాగునీటి కొరతతో అల్లాడిపోయిన ప్రాంతం నేడు విద్య,…

Read More

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు మళ్లీ తెరపైకి

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రాంతీయవాదం, జాతీయవాదం అంశాలు చర్చనీయాంశంగా మారాయి. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుండగా, బీజేపీ నేతలు పవన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమని, దేశంలోని ఏ రాష్ట్ర పౌరుడైనా ఎక్కడైనా నివసించే హక్కు కలిగి ఉంటాడని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తాను…

Read More

ఎర్రవెల్లిలో కేసీఆర్ కీలక సమావేశం.. బీఆర్ఎస్ సభ్యత్వాలకు డిజిటల్ ఫిల్ట్రేషన్!

కే చంద్రశేఖర్ రావు ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్‌లో నిర్వహించిన కీలక సమావేశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్‌కు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో కలిసి కేసీఆర్ భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించినట్టుగా సమాచారం. ముఖ్యంగా పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపైనే ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేసీఆర్ తీసుకున్న ప్రధాన నిర్ణయం ఏమిటంటే.. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ మొత్తాన్ని…

Read More

హైదరాబాద్ ఆత్మ భవనాల్లో కాదు.. సంస్కృతిలో ఉంది” – కేటీఆర్

హైదరాబాద్ అభివృద్ధి, తెలంగాణ ప్రగతి, నగర సంస్కృతి గురించి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను ఒక్క వ్యక్తి లేదా ఒక్క నాయకుడు నిర్మించలేదని, ఈ నగరం శతాబ్దాలుగా రూపుదిద్దుకున్న సంస్కృతి, వారసత్వం, ప్రజల జీవన శైలితో ప్రత్యేకత సాధించిందని పేర్కొన్నారు. “హైదరాబాద్‌కు ఘనతను ఒక వ్యక్తికి ఇవ్వలేం. ఈ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు. రోమ్ ఒక్క రోజులో నిర్మించబడనట్టే హైదరాబాద్ కూడా శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది” అని కేటీఆర్ అన్నారు….

Read More

నందీనగర్ విచారణ, బీఆర్ఎస్ ఆందోళనలు: కాంగ్రెస్ వైఫల్యాలపై మళ్లీ మంట పెట్టిన కేసీఆర్ అంశం

ఫోన్ టాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ఫార్మ్ హౌస్ నుంచి నందీనగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ భారీ నిరసనలు చేపట్టింది. అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి కేసీఆర్‌కు సంఘీభావం ప్రకటించాయి. నందీనగర్‌లో కొన్ని గంటల పాటు విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారని సమాచారం. తెలంగాణ ఉద్యమానికి రూపకల్పన చేసిన ఇదే ఇంట్లో, ఇదే గదిలో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని…

Read More

చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్

చాలా రోజుల తర్వాత బయటికి వచ్చిన కేసీఆర్: జలాలపై పోరు, కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు, బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త జోష్ చాలా నెలల విరామం తర్వాత మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. నిన్న బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి శాసనసభాపక్ష సమావేశం (ఎల్పీ మీటింగ్)లో పాల్గొన్న ఆయన, పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలంగాణ జలాల అంశం, బనకచెర్ల ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీళ్ల…

Read More