తెలంగాణకు భారీ షాక్ రాబోతుందా? డీలిమిటేషన్‌తో దక్షిణాది రాజకీయ బలం తగ్గిపోతుందా?

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. దేశ రాజకీయాలను రాబోయే 20 నుంచి 30 సంవత్సరాల పాటు ప్రభావితం చేసే అత్యంత కీలక అంశంగా ఇప్పుడు “డీలిమిటేషన్” చర్చ మారుతోంది. తెలంగాణకు భారీ షాక్ తగులుతుందా? ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ సీట్ల ప్రభావం తగ్గిపోతుందా? దక్షిణ భారత రాష్ట్రాలు ఎందుకు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి? తమిళనాడు నుంచి తెలంగాణ వరకు రాజకీయ పార్టీలు ఎందుకు ఒకే స్వరం వినిపిస్తున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం డీలిమిటేషన్‌లోనే దాగి ఉంది. అసలు…

Read Full News

పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్? ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల కీలక నిర్ణయాలు

పిల్లల్లో సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తున్నాయి. చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాలు నియంత్రణ చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. కర్ణాటకలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించారు. చిన్న వయసులోనే సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల పిల్లల చదువు, మానసిక వికాసంపై ప్రతికూల…

Read Full News

కర్నూలు బస్సు దుర్ఘటనపై అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం — “ఇది ప్రమాదం కాదు, రాజకీయ హత్య”

కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ బస్సు దుర్ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. ఓకే టీవీతో మాట్లాడుతూ ఆయన ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల నిర్లక్ష్యం, ప్రభుత్వాల వైఫల్యం, మరియు రాజకీయ మాఫియా మధ్య ఉన్న నక్సస్ వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అన్నారు. అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ —

Read Full News