డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం ఫోకస్.. రాహుల్‌తో కిరణ్ రిజిజు భేటీ | మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమైంది?

డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం ఫోకస్.. మహిళా రిజర్వేషన్ బిల్లు ఏమైంది? నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. దేశ రాజకీయాల్లో మరోసారి డీలిమిటేషన్ బిల్లు హాట్ టాపిక్‌గా మారింది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ వైఖరిని తెలుసుకునేందుకు సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం…

Read Full News

తెలంగాణ కాంగ్రెస్‌లో ఢిల్లీ పర్యవేక్షణ పెరిగిందా? రేవంత్ రెడ్డి అధికారాలపై రాజకీయ చర్చ

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహార శైలి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కరే అయినప్పటికీ, కీలక నిర్ణయాల విషయంలో ఢిల్లీ మరింత చురుకుగా వ్యవహరిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారాలపై హైకమాండ్ పర్యవేక్షణ పెరిగిందా? లేక ఇది కాంగ్రెస్ పార్టీ సహజమైన సమన్వయ ప్రక్రియలో భాగమేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు…

Read Full News

తెలంగాణ కాంగ్రెస్‌లో ఢిల్లీ పర్యవేక్షణ పెరిగిందా? రేవంత్ రెడ్డి అధికారాలపై రాజకీయ చర్చ

తెలంగాణ కాంగ్రెస్‌లో ఢిల్లీ పర్యవేక్షణ పెరిగిందా? రేవంత్ రెడ్డి అధికారాలపై రాజకీయ చర్చ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారిన అంశం కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహార శైలి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కరే అయినప్పటికీ, కీలక నిర్ణయాల విషయంలో ఢిల్లీ మరింత చురుకుగా వ్యవహరిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారాలపై హైకమాండ్ పర్యవేక్షణ పెరిగిందా? లేక ఇది కాంగ్రెస్ పార్టీ సహజమైన సమన్వయ ప్రక్రియలో భాగమేనా? అనే ప్రశ్నలు ఇప్పుడు…

Read Full News

నైనీ బొగ్గు టెండర్లు ఢిల్లీకి: కాంగ్రెస్ పెద్దల వద్దకు చేరిన సూట్‌కేసుల పంచాయతీ?

తెలంగాణ రాజకీయాల్లో నైనీ బొగ్గు గనుల టెండర్ల వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ వరకు చేరడం రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైనీ బొగ్గు బావుల టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, స్థానిక కాంగ్రెస్ నేతలు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయడంతో ఈ అంశం హస్తిన దాకా వెళ్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో పీసీసీ చీఫ్ కేసీ వేణుగోపాల్‌తో భేటీ కోసం సోమవారం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ సంస్థాగత నియమకాలు, మున్సిపల్…

Read Full News