తెలంగాణలో మైనింగ్ మాఫియా దందా.. వేల కోట్ల అక్రమాలపై సంచలన ఆరోపణలు

తెలంగాణలో మైనింగ్ మాఫియా దందాపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని మైనింగ్ శాఖ ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. గ్రానైట్, ఇసుక, క్వార్జ్ అక్రమ తవ్వకాలు, నకిలీ వేబిల్లులు, తప్పుడు నివేదికలతో భారీ స్థాయిలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రముఖ గ్రానైట్ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ అక్రమ రవాణా జరిగినట్లు…

Read More

కరీంనగర్ ఘటనపై బండి సంజయ్ రాజీనామా డిమాండ్ హాస్యాస్పదం: బీఆర్‌ఎస్‌పై చీకోటి ప్రవీణ్ ఫైర్

కరీంనగర్‌లో జరిగిన నగల దుకాణం దోపిడీ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్ బీఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డారు. “జై శ్రీరాం… అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కరీంనగర్‌లో దోపిడీ జరిగితే కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్న బండి…

Read More

నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి.. ప్రభుత్వం స్పందించాలి: రైతుల ఆవేదన

తెలంగాణలో నీటి కొరత కారణంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువల ద్వారా సరైన సమయంలో నీరు అందకపోవడంతో చేతికొచ్చిన పంటలు కూడా నాశనం అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. రైతులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా వ్యవసాయం చేయడానికి భారీగా పెట్టుబడులు పెట్టినా లాభం రావడం లేదని తెలిపారు. ఎకరానికి దాదాపు 50 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టినా పంటలు ఎండిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని చెప్పారు. కాలువల ద్వారా నీరు…

Read More

ఉద్యమకారుల కోసం ఇప్పుడు గళం ఎందుకు? — కవిత వ్యాఖ్యలపై ప్రజల్లో అసంతృప్తి

తెలంగాణ ఉద్యమం జ్వాలల్లో వేలాది మంది రక్తం, కన్నీళ్లు, ఆశలు కాలిపోయాయి. ఆ పోరాటంలో 1200 మంది అమరులయ్యారనే అధికార లెక్క ఉంది. కానీ వాస్తవానికి — కేసులు, కాల్పులు, గాయాలు, జైళ్లు, ఉద్యోగాలు కోల్పోయిన వారు ఇంకా వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడే — పదేళ్లు గడిచిన తర్వాత — బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ: “ఉద్యమకారులకు న్యాయం చేయాలి. ప్రభుత్వ భూములపై జాగృతి జెండాలు పాతుతాం.” అన్నారు. కానీ ఇదే మాట ప్రజల్లో…

Read More

ప్రతి గింజ రైతు చేతికి – వరి కొనుగోలుపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరి రైతులకు భారీ శుభవార్త ప్రకటించింది. ఈ వర్షాకాలంలో సుమారు 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండించిన రైతులకు ప్రతి గింజ కొనుగోలు చేస్తామని రాష్ట్ర కేబినెట్ స్పష్టం చేసింది. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ గోదాములు ఇప్పటికే నిండిపోయాయని, కేవలం 50 లక్షల టన్నులు మాత్రమే తీసుకోగలమనే సంకేతం ఇచ్చినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కనీసం మరిన్ని…

Read More