ఇసుక కాంట్రాక్టర్ల ఆందోళన.. రూ.120 కోట్ల బకాయిల విడుదలకు డిమాండ్, రీచ్‌ల మూసివేత హెచ్చరిక

తెలంగాణలో ఇసుక తవ్వకాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌లను నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బకాయిలు విడుదల చేయకపోతే కార్యకలాపాలు నిలిపివేయాలని హెచ్చరిస్తున్నారు. గత తొమ్మిది నెలలుగా సుమారు రూ.120 కోట్ల రన్నింగ్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. తెలంగాణ సాండ్ మైనింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్‌కు చెందిన పలువురు ప్రతినిధులు ఇటీవల టీజీఎండీసీ (TGMDC) అధికారులను కలిసి బకాయిల సమస్యను వివరించినట్లు సమాచారం. ప్రభుత్వం…

Read Full News

సినిమా టికెట్ల వివాదంపై సీఎం భేటీకి నిర్మాతలు.. నీటి వివాదాలపై ‘వివాదాలు కాదు.. నీళ్లే కావాలి’ అని రేవంత్ రెడ్డి స్పష్టం

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణలో సినిమా టికెట్ల ధరల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, హీరోలు, దర్శకులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నారు. సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలపై విధించిన పరిమితులను సడలించాలని వారు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం. ప్రధానంగా ‘రాజాసాబ్’ సినిమాకు సంబంధించి తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలుకు అనుమతి లభించకపోవడం, అలాగే జీఓ…

Read Full News