అసెంబ్లీ సెషన్లకు కేసీఆర్ డుమ్మా? ఆరు రోజుల కీలక సమావేశాలపై పెరుగుతున్న ప్రశ్నలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు ఆరు రోజుల పాటు, జనవరి 7వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సమావేశాలు రాజకీయంగా అత్యంత కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం—బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నదే. ఇప్పటికే మొదటి రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ కేవలం ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు సభలో ఉండి వెళ్లిపోయారు. ఆ రోజు పెద్దగా చర్చకు వచ్చే…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసుపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు.. నోటీసులకు భయపడేది లేదంటూ సవాల్

ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాజకీయ దుమారం మరింత ఉధృతమవుతోంది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, “ఇలాంటి తాటాకు చప్పుళ్లకు మేము భయపడేది లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తామంటూ లీకులు ఇచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నోటీసులు, కేసులు మాకు లెక్కే కాదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం” అని స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులపై ఉత్కంఠ

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (Special Investigation Team) దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ రావు ప్రభాకర్ రావును తాజాగా సిట్ అధికారులు విచారించారు. అయితే ఆయన విచారణకు పూర్తిగా సహకరించడం లేదని పేర్కొంటూ, మరింత కస్టడీ అవసరమని కోర్టును ఆశ్రయిస్తూ మరోసారి రిమాండ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాకర్ రావు కస్టడీ గడువు మరో 48 గంటల్లో ముగియనున్న నేపథ్యంలో, ఇప్పటికే అరెస్టయిన…

Read Full News

కేసీఆర్ ఆరోగ్యంపై మోదీ ఆరా.. బిఆర్ఎస్–బీజేపీ పొత్తుపై ఊహాగానాలకు బలం?

బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆరా తీశారు. కేసీఆర్ ఎలా ఉన్నారు? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తన తరఫున ప్రత్యేకంగా చెప్పాలని బిఆర్ఎస్ ఎంపీలకు మోదీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దిక్కొండ దామోదర్ రావు శుక్రవారం పార్లమెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని…

Read Full News

బిఆర్ఎస్‌లో కలకలం: కవిత వ్యాఖ్యలే కారణమా? కేసీఆర్ 21న తెలంగాణ భవన్‌కు ఎందుకు వస్తున్నారు?

బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తీవ్రమైన రాజకీయ గందరగోళంలో ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. సర్పంచులు, ఎమ్మెల్యేల విషయంలో పార్టీని కాపాడే ప్రయత్నం జరుగుతోందన్న మాటలు వినిపిస్తున్నా… వాస్తవంగా చూస్తే “కాపాడుకోవడానికి ఏముంది?” అనే ప్రశ్నే ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. అధికార పార్టీ ఎటు ఉంటే అటే వెళ్లే రాజకీయ పరిస్థితుల్లో, బిఆర్ఎస్‌లో ఉన్నామన్నా కూడా అధికారంతో సంబంధాలు లేకపోతే నిధులు రావడం కష్టమన్న వాస్తవాన్ని నేతలే ఒప్పుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక పార్టీ భవిష్యత్తుపై…

Read Full News

కవిత వ్యాఖ్యలే కారణమా? బిఆర్ఎస్ భవిష్యత్తుపై డౌట్లు – 21న కేసీఆర్ కీలక భేటీ

కవిత వ్యాఖ్యలతో బిఆర్ఎస్‌లో కలకలం 21న తెలంగాణ భవన్‌లో కేసీఆర్ కీలక భేటీ తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. పార్టీ భవిష్యత్తు, ఎమ్మెల్యేల పరిస్థితి, అంతర్గత విభేదాలు, ముఖ్యంగా కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ 21వ తేదీన తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ భేటీపై పార్టీ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. సర్పంచుల వ్యవహారం – బిఆర్ఎస్‌కు అసలైన టెన్షన్ సర్పంచులను కాపాడుకునే పనిలో బిఆర్ఎస్…

Read Full News

5 లక్షల కోట్ల భూ స్కామ్ నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకూ – కాంగ్రెస్ సర్కార్‌పై చీకోటి ప్రవీణ్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో భారీ స్థాయిలో 5 లక్షల కోట్ల భూ స్కామ్ నడుస్తోందని హిందుత్వవాది చీకోటి ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రియల్ భూములను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలించే నెపంతో డబుల్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకువచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాకు దారితీసిందని ఆయన విమర్శించారు. ఇండస్ట్రియల్ భూములను రెసిడెన్షియల్‌గా మార్చుకునే వెసులుబాటు వెనుక పెద్ద ఎత్తున భూ దందా జరుగుతోందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ అవసరాల కోసమే ఈ స్కామ్‌ల ద్వారా డబ్బులు వసూలు…

Read Full News

టాస్ మాత్రమే వేశాను.. అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుంది: కాంగ్రెస్, బీజేపీ నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టేలా బీఆర్ఎస్ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇంతకాలం బయట పెడితే తెలంగాణ సిగ్గుపోతుందనే ఊరుకున్నా. ఇప్పటివరకు టాస్ మాత్రమే వేశాను. అసలైన టెస్ట్ మ్యాచ్ ఇంకా ముందుంది” అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలను ఉద్దేశించి ఘాటైన హెచ్చరికలు చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. తన భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం సాగిస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తానని…

Read Full News

తెలంగాణ సర్పంచ్ తొలి విడత ఫలితాలు: కాంగ్రెస్ భారీ ఆధిక్యం – బీఆర్‌ఎస్ తిరిగి పుంజుకోవడం, బీజేపీపై మోదీ ఆగ్రహం

తెలంగాణ సర్పంచ్ మొదటి విడత ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యాన్ని సాధించింది. అధికార పార్టీ మొత్తం 2058 స్థానాలు కైవసం చేసుకోగా, బీఆర్‌ఎస్ 156 స్థానాలు, బీజేపీ 163 స్థానాలు, ఇతరులు 464 స్థానాలు గెలుచుకున్నారు. ఇందులో ఏకగ్రీవంగా ఎన్నికైన స్థానాల్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యం స్పష్టంగా కనిపించింది. ఇక ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్‌ఎస్‌ 156 స్థానాలు గెలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీపై వచ్చిన నష్టాల నేపథ్యంలో…

Read Full News

పరువునష్టం దావా విచారణలో కొండా సురేఖపై కోర్టు హెచ్చరిక — నాన్-బైలబుల్ వారెంట్ అవకాశం

పరువునష్టం దావా విచారణలో భాగంగా నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖకు కీలకమైన సూచనలు చేసింది. విచారణకు పలుమార్లు వ్యక్తిగతంగా హాజరు కాకపోవడంతో కోర్టు అసహనం వ్యక్తం చేస్తూ, అవసరమైతే నాన్-బైలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశాన్ని కూడా సూచించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. కేటీఆర్ దాఖలు చేసిన పరువునష్టం దావా నేపథ్యంలో ఈ కేసు నడుస్తోంది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తాను చేసిన వ్యాఖ్యలు తప్పు కాదని, ప్రచారంలో…

Read Full News