జెన్‌జీ నిరసనలు.. ముందు వినండి, తర్వాత నచ్చజెప్పండి: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. యువత నిరసనలను ఎదుర్కొనే సమయంలో ప్రభుత్వాలు, చట్ట అమలు సంస్థలు బలప్రయోగం కంటే సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. యువత ఏమి చెప్పాలనుకుంటుందో ముందుగా వినాలని, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలని, అదే హింసను నివారించే అత్యంత శక్తివంతమైన మార్గమని న్యాయస్థానం అభిప్రాయపడింది. యువత నిరసనల సందర్భంగా జరిగిన ఘటనల్లో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ…

Read Full News

65 మిర్రర్ వెబ్‌సైట్లు నిర్వహించిన పైరసీ కింగ్ అరెస్ట్: 50 లక్షల మంది డేటా, 21,000 సినిమాలతో భారీ రాకెట్

దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టం కలిగిస్తూ, ఒకే వ్యక్తి నిర్వహిస్తున్న భారీ ఆన్‌లైన్ పైరసీ రాకెట్‌ను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడు ఒక్క వెబ్‌సైట్ బ్లాక్ అయితే వెంటనే 65కి పైగా మిర్రర్ వెబ్‌సైట్లను సృష్టించి సినిమాలను తిరిగి అప్‌లోడ్ చేస్తూ పెద్ద నెట్‌వర్క్ నడిపినట్లు పోలీసు విచారణ వెల్లడించింది. సైబర్ క్రైమ్ అధికారులు నిందితుడి హార్డ్‌డిస్క్‌లను రికవర్ చేసినప్పుడు అందులో 21,000 సినిమాలు నిల్వ ఉన్నట్లు బయటపడింది. 1972లో విడుదలైన క్లాసిక్…

Read Full News

టెక్నాలజీ దుర్వినియోగంపై కఠిన చర్యలు—సజనార్ సూచనపై పోలీసుల సీరియస్ ఫోకస్

సమాజంలో వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ దుర్వినియోగంపై తెలంగాణ పోలీసులు పూర్తిగా దృష్టి సారించారు. ఈ అంశం పై ఇప్పటికే సీనియర్ అధికారుల స్థాయిలో చర్చలు జరిగాయని, ముఖ్యంగా సీపీఎస్ సజనార్ గారు ఈ సమస్యను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారని సమాచారం. స్క్యామ్‌లు, సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను రక్షించేందుకు ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. టెక్నాలజీ అభివృద్ధితో పాటు దాని బైప్రొడక్ట్‌గా చెడు కూడా పెరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు….

Read Full News