డీలిమిటేషన్పై దేశవ్యాప్తంగా చర్చలు… “ఏ రాష్ట్రం నష్టపోదు” – ప్రధాని హామీ
దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ (సీట్ల పునర్విభజన) అంశంపై తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రక్రియ వల్ల కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయనే భయం వ్యక్తమవుతోంది. అయితే “ఏ రాష్ట్రం కూడా నష్టపోదు” అని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడం ఈ చర్చకు మరింత ప్రాధాన్యత తెచ్చింది. లోక్సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ప్రధాని, తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. సీట్ల పెంపు అన్ని…

