యుద్ధం ముగిసింది.. కానీ ధరలు తగ్గుతాయా? సామాన్యుడికి ఇంకా ఉపశమనం దూరమే!

యుద్ధం ముగిసిందనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఊరటనిచ్చింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరడంతో కొంతకాలంగా ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిన హార్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకుంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ పరిణామం భారతదేశంలోని సామాన్య ప్రజలకు వెంటనే ఉపశమనం కలిగిస్తుందా అంటే సమాధానం మాత్రం అంత సులభంగా కనిపించడం లేదు. యుద్ధాన్ని కారణంగా చూపుతూ గత రెండు మూడు నెలల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్, కమర్షియల్ సిలిండర్లు, నిత్యావసర…

Read Full News

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు.. చిన్న హోటళ్లు, వ్యాపారులపై భారీ ప్రభావం

దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను మరోసారి పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చిన తాజా ధరల ప్రకారం 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై సుమారు రూ.42 నుంచి రూ.52 వరకు పెంపు నమోదైంది. అయితే గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.52 పెరిగి సుమారు రూ.3,367కు చేరగా, కోల్‌కతాలో ధర…

Read Full News