ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల హాజరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి.. అటెండెన్స్‌పై నివేదిక కోరిన ఆరోగ్య మంత్రి దామోదర్ రాజనరసింహ

తెలంగాణ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల హాజరు, వైద్య సేవల నాణ్యతపై ప్రజాప్రతినిధుల నుంచి వరుసగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రత్యేకంగా దృష్టి సారించారు. జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు సమయానికి అందుబాటులో ఉండటం లేదని, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ఎమ్మెల్యేలు ప్రస్తావించినట్లు సమాచారం. సమీక్ష సమావేశాల్లో ప్రభుత్వ వైద్యుల హాజరు, ఆస్పత్రుల్లో మందుల కొరత, సిరంజీలు వంటి ప్రాథమిక వైద్య…

Read Full News

ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతంపై ఫోకస్: ఎక్విప్మెంట్, ట్రామా కేర్ కేంద్రాల విస్తరణకు ప్రణాళిక

తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఆసుపత్రుల అప్గ్రేడేషన్, కొత్త పీహెచ్సీల ఏర్పాటు, క్యాడర్ బలోపేతం, ఆధునిక వైద్య పరికరాల సమీకరణ వంటి అంశాలపై అసెంబ్లీలో విస్తృతంగా చర్చ జరిగింది. ప్రస్తుతం వైద్య సేవల్లో డాక్టర్లతో పాటు టెక్నీషియన్లు, ఆధునిక ఎక్విప్మెంట్ కూడా సమానంగా కీలకమని ప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైన పరికరాలు లేకుండా ఏ ఆసుపత్రి కూడా సమర్థవంతంగా సేవలు అందించలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో IPHS (Indian Public Health…

Read Full News