మెట్రో ఆస్తులపై సీఎం కన్ను.. ప్రజలపై వేల కోట్ల అప్పుల భారం: కేటీఆర్ ఆరోపణలు

సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ మెట్రో అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సేర్లింగంపల్లి బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడిన ఆయన, మెట్రోకు సంబంధించిన వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని విమర్శించారు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు అనుబంధంగా ఉన్న సుమారు 250 ఎకరాల భూములు, దాదాపు రూ.30 వేల కోట్ల విలువైన ఆస్తులను లక్ష్యంగా చేసుకుని…

Read More

మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. సామాన్యుడిపై పెరుగుతున్న భారం

దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యుడిపై భారం మరింత పెరిగింది. కేవలం రెండు వారాల వ్యవధిలోనే మూడోసారి ఇంధన ధరలు పెరగడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. తాజా పెంపులో పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే గత రెండు సార్లు కూడా భారీగా ధరలు పెరిగాయి. మొదటిసారి లీటర్‌కు దాదాపు మూడు రూపాయలు పెంచగా, రెండోసారి కూడా పైసల స్థాయిలో పెంపు జరిగింది. ఇప్పుడు మూడోసారి మరోసారి ధరలు…

Read More

హైదరాబాద్‌లో కామన్ టికెట్ సిస్టమ్.. మెట్రో, ఎంఎంటీఎస్, బస్సులకు ఒకే టికెట్

హైదరాబాద్ నగర ప్రజా రవాణాలో భారీ మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇకపై ఎంఎంటీఎస్ రైళ్లు, మెట్రో రైలు, టీజీఎస్ఆర్టీసీ బస్సులకు ఒకే టికెట్ విధానం తీసుకురావడానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తోంది. నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడం, ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం, ప్రయాణికులకు సులభతరం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎంఎంటీఎస్, మెట్రో, బస్సులు వేర్వేరుగా పనిచేస్తుండటంతో ప్రయాణికులు ఒక్కో సేవకు ఒక్కో టికెట్ తీసుకోవాల్సిన పరిస్థితి…

Read More

సర్కార్ చేతుల్లోకి హైదరాబాద్ మెట్రో.. ఎల్ అండ్ టీ షేర్ల బదిలీ పూర్తి.. పెట్రోల్ కొరతపై కేంద్రం క్లారిటీ

హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో కొనసాగిన హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన 100 శాతం షేర్లను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తూ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. సచివాలయంలో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం రూ.1461 కోట్ల విలువైన షేర్ల బదిలీ ప్రక్రియ పూర్తయింది. దీంతో మెట్రో నిర్వహణ, ప్రణాళికలు ఇకపై పూర్తిగా ప్రభుత్వ…

Read More