దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై తీవ్ర అభ్యంతరం.. “రిజర్వేషన్ అంటే ప్రాతినిధ్యం”

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న డిమాండ్‌పై దళిత సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ అనేది కేవలం సంక్షేమ పథకం కాదని, అది ప్రాతినిధ్యం కోసం రాజ్యాంగబద్ధంగా అమలు చేస్తున్న వ్యవస్థ అని పేర్కొన్నారు. మత మార్పిడి చేసుకున్న వారికి ఇప్పటికే బీసీ వర్గీకరణతో పాటు మైనారిటీ హక్కులు, విద్యాసంస్థలు, కార్పొరేషన్లు, కమిషన్లు వంటి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం హిందూ మతాన్ని విడిచి క్రైస్తవం లేదా…

Read Full News

మత విద్వేష వ్యాఖ్యలు: పాడి కౌశిక్ రెడ్డి పై హెచ్ఆర్సిలో ఫిర్యాదు

యావత్తు ముస్లిం సమాజాన్ని అవమానించిన వ్యాఖ్యలు” – ఫైం ఖుర్షి ఆరోపణ 24 గంటల్లో సస్పెండ్ చేయకపోతే వ్యాఖ్యలను సమర్థించినట్టే: బీఆర్ఎస్ నేతలకు హెచ్చరిక హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన మత విద్వేష వ్యాఖ్యలపై రాష్ట్ర మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ వైస్ చైర్మన్ ఫైం ఖుర్షి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC)లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఓ నిజాయితీగల ఐపీఎస్ అధికారిని మతం పేరుతో దూషించడమే కాకుండా, యావత్తు…

Read Full News

మత విద్వేష వ్యాఖ్యలు: పాడి కౌశిక్ రెడ్డి పై హెచ్ఆర్సిలో ఫిర్యాదు, 20లోగా రిపోర్ట్ ఇవ్వాలంటూ డిజీపీకి ఆదేశం

పార్టీ స్థాయిలో చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఫిర్యాదు అనంతరం మీడియాతో మాట్లాడిన ఫైం ఖుర్షి, మత విద్వేష వ్యాఖ్యలు చేసిన పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను డిమాండ్ చేశారు. ముస్లింలపై ద్వేషం పెంచే నాయకులను బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఇటువంటి నేతలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్‌కు మైనస్‌గా మారుతున్న నాయకత్వం? ఈ సందర్భంగా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ మొదలైంది. ఇటీవల…

Read Full News

అమరవీరుల కుటుంబాలకు హక్కులు, ఉద్యోగ సాధనలు మరియు సామాజిక తెలంగాణ కోసం ఉద్యమం: జాగృతి పిలుపు

ఈ సందర్భంగా, జాగృతి పార్టీ తెలంగాణలో అమరవీరుల కుటుంబాలకు మరియు ఉద్యమకారులకు హక్కుల కోసం పోరాటానికి ఆహ్వానం ప్రకటించింది. ప్రతి అమరవీరుల కుటుంబానికి రూ.1 కోటి ఇవ్వాలని, ఇది ప్రస్తుత లేదా భవిష్యత్ ప్రభుత్వాల ద్వారా నిర్ధారించాలని పార్టీ స్పష్టంగా చెప్పింది. ఉద్యమకారుల వయస్సు, స్థానం, జిల్లాల ఆధారంగా తమ జాబితాను తయారు చేసి, వారికీ పెన్షన్లు, భద్రతా హక్కులు నిరంతరంగా ఇవ్వాలని వాదన ఉంచారు. జాగృతి పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలు, 119 నియోజక…

Read Full News