వరి కొనుగోళ్లలో తెలంగాణ నంబర్-1.. రైతుల చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రభుత్వం హామీ

తెలంగాణలో వరి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ, దేశంలోనే వరి ఉత్పత్తి మరియు వరి కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం నంబర్-1 స్థానంలో ఉందని పేర్కొంది. ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి, కొనుగోళ్లు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు…

Read More

రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది: కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఆందోళన

రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆరోపిస్తూ భారత రాష్ట్ర సమితి నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీఆర్ఎస్ నాయకులు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు సకాలంలో ఇవ్వలేదని, అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందని ఆరోపించారు. వరి, మొక్కజొన్న, తెల్లజొన్న, శనిగలు వంటి పంటల…

Read More

రైతుల ధాన్యం తడిసిపోతుంటే ప్రభుత్వం నిద్రలోనే – కొనుగోలు కేంద్రాల తాత్సారం పై బీజేపీ ఆగ్రహం

రాష్ట్రంలో ఇప్పటికే పంటలు సిద్ధంగా ఉండగా, ఇంకా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం రైతుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలతో రైతుల ధాన్యం తడిసి ముద్దయిపోయింది. అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లను ప్రారంభించకపోవడం రైతులపై నిర్లక్ష్యాన్ని చూపుతోందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తూ — “రైతుల పంటలు తడిసిపోతుంటే ప్రభుత్వం మాత్రం ఎలక్షన్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోంది….

Read More