తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాగ్ గుర్తించిన గ్యాప్‌లు.. 2026లో పరిస్థితి మారిందా?

తెలంగాణ ప్రభుత్వ వైద్య వ్యవస్థలో సమస్యలు కొత్తవేమీ కావా? కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైద్య పరికరాలు కొనుగోలు చేసినా అవి రోగులకు సేవలుగా ఎందుకు మారడం లేదు? ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అవసరమైన డయాగ్నస్టిక్ పరీక్షలు అందుతున్నాయా? ఫైర్ సేఫ్టీ, పారిశుద్ధ్యం, ఆంబులెన్స్ సేవలు, బెడ్ కెపాసిటీ, వైద్య సిబ్బంది కొరత వంటి సమస్యలు ఎంతవరకు పరిష్కారమయ్యాయి? ఇవి ఇప్పుడు 2026లో మళ్లీ పరిశీలించాల్సిన కీలక ప్రశ్నలు. ముందుగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. కాగ్ నివేదికలోని…

Read Full News

పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ఆదివాసులకు 75% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ఏజెన్సీ ప్రాంత ఆదివాసులకు గతంలో అమలైన 75 శాతం రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడంపై ఆదివాసి నిరుద్యోగ యువత ఆందోళన వ్యక్తం చేసింది. గతంలో అమలులో ఉన్న జీవో నెం.49 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానిక ఆదివాసులకు 75 శాతం రిజర్వేషన్‌ను కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆదివాసి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, 2022, 2018, 2015 సంవత్సరాల్లో విడుదలైన నోటిఫికేషన్లలో ఏజెన్సీ ప్రాంతాలకు 75…

Read Full News

ఇసుక కాంట్రాక్టర్ల ఆందోళన.. రూ.120 కోట్ల బకాయిల విడుదలకు డిమాండ్, రీచ్‌ల మూసివేత హెచ్చరిక

తెలంగాణలో ఇసుక తవ్వకాల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక రీచ్‌లను నిర్వహిస్తున్న కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బకాయిలు విడుదల చేయకపోతే కార్యకలాపాలు నిలిపివేయాలని హెచ్చరిస్తున్నారు. గత తొమ్మిది నెలలుగా సుమారు రూ.120 కోట్ల రన్నింగ్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. తెలంగాణ సాండ్ మైనింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్‌కు చెందిన పలువురు ప్రతినిధులు ఇటీవల టీజీఎండీసీ (TGMDC) అధికారులను కలిసి బకాయిల సమస్యను వివరించినట్లు సమాచారం. ప్రభుత్వం…

Read Full News

అంగన్వాడీ ఫోన్లపై అవినీతి ఆరోపణలు – సీతక్క వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఆగ్రహం, క్షమాపణ డిమాండ్

రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ఇటీవల ములుగు జిల్లాలో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లకు అందించిన సెల్‌ఫోన్లలో అవినీతి జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండించింది. అంగన్వాడీ సిబ్బందికి ఇచ్చిన ఫోన్ల విలువ, కంపెనీ, మోడల్ వంటి వివరాలను మంత్రి వెల్లడించాల్సిన బాధ్యత ఉందని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు సమాధానం ఇవ్వకుండా “ప్రశ్నిస్తే చెప్పుతో కొడతాం”…

Read Full News