మహిళల పేరుతో రాజ్యాంగంపై దాడి: కేంద్ర బిల్లును అడ్డుకున్నాం – రాహుల్ గాంధీ
లోక్సభలో మహిళా రిజర్వేషన్-డీలిమిటేషన్ బిల్లు విఫలమైన నేపథ్యంలో ప్రతిపక్షాలు కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నేత Rahul Gandhi మహిళల పేరుతో రాజ్యాంగాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని ఆరోపించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించిన ఆయన, కేంద్రం ఉపయోగించిన “రాజ్యాంగ విరుద్ధమైన ట్రిక్” ను దేశం మొత్తం చూశిందని, ఇండియా కూటమి దానిని అడ్డుకుందని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ పోరాటం జరిగిందని పేర్కొన్నారు. ఇంతకుముందు మీడియాతో…

