నీట్ రీ-ఎగ్జామ్‌లో భారీ మోసం బట్టబయలు: 10 లక్షల డీల్‌తో డమ్మీ అభ్యర్థులు, 30 మంది అరెస్ట్

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసిన నీట్ (NEET) రీ-ఎగ్జామ్‌లో మరోసారి సంచలన మోసం వెలుగులోకి వచ్చింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, బయోమెట్రిక్ ధృవీకరణ, ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ బీహార్‌లో భారీ ఎగ్జామ్ మాఫియా వ్యవహారం బయటపడింది. బీహార్ రాష్ట్రంలోని లఖీసరాయ్ జిల్లాలో అసలైన అభ్యర్థుల స్థానంలో ఎంబీబీఎస్ విద్యార్థులను పరీక్ష రాయించేందుకు ఏర్పాటు చేసిన ఒక నెట్వర్క్‌ను పోలీసులు ఛేదించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 30 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పోలీసుల…

Read Full News

నీట్ పేపర్ లీక్ కలకలం.. 22 లక్షల విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఎంతో కష్టపడి, ఎన్నో ఆశలతో రాసిన పరీక్ష ఒక్కసారిగా రద్దవ్వడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్‌లో పేపర్ లీక్ జరిగినట్టు వచ్చిన నివేదికల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ పరీక్షను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర…

Read Full News