గంటకు ఐదు నిమిషాలు నడిస్తే చాలు.. గంటల తరబడి కూర్చోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలకు చెక్!

ప్రస్తుత జీవనశైలిలో ఎక్కువ మంది ఉద్యోగులు ఉదయం ఆఫీసుకు వెళ్లి గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చునే పరిస్థితి ఏర్పడింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా టీవీ, మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం అలవాటుగా మారింది. రోజూ జిమ్‌కు వెళ్లడం లేదా అరగంట వాకింగ్ చేయడం వల్ల రోజంతా కూర్చోవడం వల్ల కలిగే నష్టాలన్నీ తగ్గిపోతాయని చాలామంది భావిస్తుంటారు. అయితే తాజా పరిశోధనలు మాత్రం వేరే విషయాన్ని చెబుతున్నాయి. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం,…

Read Full News