తెలంగాణలో 22A ల్యాండ్ వివాదం.. అసలు గేమ్ ఏంటి? ఆరోపణల వెనుక నిజమెంత?

తెలంగాణలో భూముల వ్యవహారం మరోసారి రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. 22A జాబితా పేరుతో ప్రైవేట్ భూములు ఇబ్బందులకు గురవుతున్నాయన్న ఆరోపణలు ఒకవైపు.. 22A నుంచి భూములను తొలగించే ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయన్న అనుమానాలు మరోవైపు.. ఫేక్ గవర్నమెంట్ మెమోలు, నకిలీ పత్రాలతో భూములపై మోసాలకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రభుత్వ వాదనలు ఇంకోవైపు ఉన్నాయి. అసలు 22A అంటే ఏమిటి? ఈ వివాదం వెనుక ఉన్న ప్రశ్నలు ఏంటి? ప్రజలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? 22A అంటే…

Read Full News

SIR నోటీసులు ఎందుకు వస్తున్నాయి? ఓటర్లు ఏం చేయాలి? ఓటు పోతుందా?

తెలంగాణలో ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా కొంతమంది ఓటర్లకు ఎన్నికల సంఘం నుంచి నోటీసులు వస్తుండటంతో ఓటర్లలో ఆందోళన నెలకొంది. అసలు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు? నోటీసు వస్తే ఓటు తొలగిస్తారా? ఓటర్లు ఏం చేయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. SIR అంటే ఏమిటి? SIR అంటే Special Intensive Revision. ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా పరిశీలించి, అందులోని వివరాలను సరిచూసే ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఓటరు…

Read Full News

నిత్యావసర ధరల మంట.. సామాన్యుడి జేబు గుల్ల చేస్తున్న ఖర్చులు ఎవరి విధానం?

ఒక గ్యాస్ సిలిండర్ ధర రూ.1,100.. లీటర్ వంట నూనె రూ.195.. కిలో బియ్యం రూ.70.. పంచదార రూ.70.. ఈ ధరలు వింటుంటే సామాన్యుడికి గుండెల్లో మంట పుట్టదా? రోజంతా చెమటోడ్చి సంపాదించిన డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోని పరిస్థితి వస్తే మధ్యతరగతి, పేద కుటుంబాలు ఎలా బతకాలి? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి ఉపయోగించే ప్రతి వస్తువుపై ధరల ప్రభావం కనిపిస్తోంది. ఇది కేవలం కొన్ని వస్తువుల ధరల సమస్య…

Read Full News

కొండా సురేఖపై వేటు తప్పదా? ఖర్గేను కలవనున్న భట్టి.. రేవంత్ వర్సెస్ కొండా వర్గంలో పెరుగుతున్న ఉత్కంఠ

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇప్పటికే అధిష్టానానికి చేరిన నేపథ్యంలో.. ఈ అంశంపై తుది నిర్ణయం ఎప్పుడు వస్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలవనున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ కావడం, ఆ తర్వాత…

Read Full News

తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2026 పరిస్థితి ఏంటి? కొత్త భవనాలు పెరిగినా పేషెంట్ సర్వీస్ మెరుగైందా?

తెలంగాణలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ 2026లో అసలు పరిస్థితి ఎలా ఉంది? కొత్త భవనాలు, కొత్త మెడికల్ కాలేజీలు, పెరుగుతున్న ఆరోగ్య బడ్జెట్, కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ.. సాధారణ పేద రోగికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందే ప్రక్రియ ఎంతవరకు సులభంగా మారింది? డాక్టర్లు, నర్సులు, మందులు, పరికరాలు, డయాగ్నోస్టిక్ సేవలు, అత్యవసర వైద్యం, పారిశుద్ధ్యం, ఫైర్ సేఫ్టీ వంటి అంశాల్లో పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఎంత…

Read Full News

ఎర్రగడ్డలో బస్తీ సమస్యలపై ఓకే టీవీ గ్రౌండ్ రిపోర్ట్.. ప్రభుత్వ పథకాలపై భిన్నాభిప్రాయాలు

హైదరాబాద్: నగరంలోని బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు నిర్వహిస్తున్న ‘బస్తీలలో కుస్తీ’ కార్యక్రమంలో భాగంగా ఓకే టీవీ బృందం ఎర్రగడ్డ డివిజన్‌లో పర్యటించింది. స్థానికులు, మున్సిపల్ సిబ్బంది, బస్తీవాసులతో మాట్లాడి రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, రేషన్, ఇళ్ల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై వారి అభిప్రాయాలను తెలుసుకుంది. ఎర్రగడ్డలో గతంలో ఉన్న కార్పొరేటర్ షీనా బేగం మృతి అనంతరం స్థానిక రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన…

Read Full News

జార్ఖండ్‌లో విద్యార్థులపై లాఠీచార్జ్.. ఉద్యోగాల కోసం రోడ్డెక్కిన వేలాది మంది

రాంచీ: జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, అవకతవకలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. సోమవారం వేలాది మంది ఉద్యోగార్థులు జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీచార్జ్ చేశారు. పలువురు విద్యార్థులు గాయపడినట్లు వార్తా నివేదికలు వెల్లడించాయి. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, పేపర్ లీక్ ఆరోపణలపై విద్యార్థులు ఇప్పటికే 17 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ…

Read Full News

19, 24 ఏళ్లుగా అమ్మవారికి బోనం.. తరతరాలుగా కొనసాగుతున్న భక్తుల నమ్మకం | లాల్ దర్వాజా బోనాలు

లాల్ దర్వాజా బోనాల ఉత్సవాల్లో భక్తుల సందడి కొనసాగుతోంది. తరతరాలుగా అమ్మవారికి బోనం సమర్పిస్తున్న కుటుంబాలు ఈ ఏడాది కూడా తమ మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొందరు భక్తులు 10, 12, 19, 24 ఏళ్లుగా ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం సమర్పిస్తున్నామని తెలిపారు. అమ్మవారిని నమ్ముకున్న వారికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం తమకు ఉందని పలువురు భక్తులు చెప్పారు. కుటుంబంలో సుఖసంతోషాలు, పిల్లల భవిష్యత్తు, ఉద్యోగాలు, ఇల్లు వంటి కోరికలు అమ్మవారి…

Read Full News

ఆషాఢ మాసానికి ఘన ముగింపు.. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల సంబరాలు

ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో బోనాల సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాసానికి ఆఖరి ఘట్టంగా లాల్ దర్వాజా వద్ద శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుంటూ బోనాలు సమర్పిస్తున్నారు. తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం సమర్పిస్తున్నామని పలువురు భక్తులు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం…

Read Full News

రాజమండ్రిలో మెడికో విద్యార్థిని ప్రియాంక మృతి.. పార్కింగ్ వివాదం ప్రాణం తీసిందా?

రాజమండ్రిలో చోటుచేసుకున్న ఓ విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. కేవలం రెండు నిమిషాల వాగ్వాదం, క్షణికావేశం, మద్యం మత్తు కలిస్తే ఎంతటి ఘోరానికి దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థిని ప్రియాంక మృతి కుటుంబాన్ని మాత్రమే కాదు, సమాజాన్ని కూడా తీవ్ర విషాదంలోకి నెట్టింది. ఆగస్టు 3వ తేదీ సాయంత్రం ప్రియాంక తన స్నేహితులతో కలిసి రాజమండ్రిలోని ప్రసాద్స్ మాల్‌కు సినిమా చూసేందుకు వెళ్లింది….

Read Full News