ఏపీ vs తెలంగాణ.. ఈ ప్రాంతీయ చిచ్చు వెనుక అసలు ఎజెండా ఏంటి? | Neutral Analysis | OK TV

ఏపీ-తెలంగాణ మధ్య ప్రాంతీయ చిచ్చు… అసలు ఎవరి కోసం? ఇటీవలి కాలంలో సోషల్ మీడియా, రాజకీయ వేదికలు, యూట్యూబ్ ఛానళ్లలో ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు పెరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నుంచి “ఇడుపు కాయితం” సినిమా వివాదం వరకు, అలాగే కొందరు యూట్యూబర్లు చేసిన వ్యాఖ్యలు వరకు ప్రతి అంశాన్ని ప్రాంతీయ కోణంలో చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ వీడియో ఉద్దేశం ఏ ప్రాంతాన్ని సమర్థించడం కాదు. రెండు తెలుగు రాష్ట్రాల…

Read Full News

మణికొండ భూ వివాదంపై బాధితుల ఆరోపణలు.. విచారణ జరిపించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

హైదరాబాద్‌లోని మణికొండ శివాజీనగర్ ప్రాంతంలో భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో కేటాయించిన స్థలాలపై కొందరు అక్రమంగా హక్కులు చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. బాధితుల కథనం ప్రకారం, గతంలో ప్రభుత్వం ఎస్సీ మహిళలకు కేటాయించిన స్థలాల్లో ఒక 60 గజాల ప్లాట్‌ను ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఈ…

Read Full News

ఇడుపు కాయితం’ వివాదం.. కేసీఆర్‌ను రంగంలోకి దించిన కవిత, తెలంగాణ భాషపై ఘాటు కౌంటర్

‘ఇడుపు కాయితం’ వివాదం.. తెలంగాణ భాషపై కవిత ఘాటు కౌంటర్ ‘ఇడుపు కాయితం’ అనే పదంపై సోషల్ మీడియాలో కొనసాగుతున్న చర్చ రాజకీయ రంగు పులుముకుంది. ఓ నెటిజన్ “ఇడుపు కాయితం సినిమాను తెలుగులో డబ్ చేస్తారా?” అని చేసిన వ్యాఖ్యపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగగా, తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తెలంగాణ భాష, యాసపై జరుగుతున్న విమర్శలకు ఆమె గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత, “‘ఇడుపు కాయితం’…

Read Full News

డే కేర్‌లో ఘోరం: 23 నెలల చిన్నారిని 25 సార్లు కొరికిన మరో చిన్నారి.. సీసీటీవీ వీడియోతో వెలుగులోకి షాకింగ్ నిజాలు

డే కేర్‌లో ఘోరం.. 23 నెలల చిన్నారిని 25 సార్లు కొరికిన మరో చిన్నారి.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు పిల్లలను సురక్షితంగా చూసుకుంటారని నమ్మి డే కేర్ సెంటర్లలో వదిలే తల్లిదండ్రులకు మహారాష్ట్రలో జరిగిన ఓ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేవలం 23 నెలల చిన్నారిని మరో రెండేళ్ల చిన్నారి ఏకంగా 25 సార్లకు పైగా కొరికిన ఘటన వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డ్ కావడంతో డే కేర్…

Read Full News

గుంపు మేస్త్రినే… ఈ గుంపే నా బలం” అన్న సీఎం రేవంత్ రెడ్డిపై శ్రావ్య ఘాటు విమర్శలు

ఉద్యోగుల ప్రమాద బీమా ఒప్పంద కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన “నేను గుంపు మేస్త్రినే, ఈ గుంపంతా నాదే, అదే నా బలం” అనే వ్యాఖ్యలపై ఓకే టీవీ జర్నలిస్ట్ శ్రావ్య తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు పేదల పార్టీగా ఉండేదని, కానీ ప్రస్తుతం ప్రజల సమస్యలను పట్టించుకోని పార్టీగా మారిపోయిందని ఆమె ఆరోపించారు. శ్రావ్య మాట్లాడుతూ, ఒకప్పుడు ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పేదల కోసం పనిచేసేదని, అలాగే వైఎస్సార్ హయాంలో…

Read Full News

హైదరాబాద్‌లో నీటి కొరత, విద్యుత్ బిల్లుల పెరుగుదలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించిన ఓకే టీవీ జర్నలిస్ట్ శ్రావ్య

హైదరాబాద్‌లో నీటి సరఫరా సమస్యలు, విద్యుత్ బిల్లుల పెరుగుదల, జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఓకే టీవీ జర్నలిస్ట్ శ్రావ్య తీవ్ర విమర్శలు చేశారు. ఓకే టీవీలో ప్రసారమైన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగర ప్రజలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. శ్రావ్య మాట్లాడుతూ, ఇటీవల నెలల్లో హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని అన్నారు. అపార్ట్‌మెంట్లు, స్వతంత్ర గృహాల్లో నివసించే ప్రజలు నీటి…

Read Full News

ఆరు గ్యారంటీలు అమలు కాలేదు.. తెలంగాణలో విజయ్ లాంటి సీఎం కావాలనే చర్చ పెరుగుతోంది

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలకు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ విద్యా రంగం, నీట్ పరీక్ష, పేద విద్యార్థుల సమస్యలపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ప్రత్యేకంగా విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన చేసిన…

Read Full News

ఐదేళ్ల విజయ ప్రస్థానం పూర్తి చేసుకున్న ఓకే టీవీ.. నిజం కోసం అక్షర యుద్ధం కొనసాగిస్తాం

ఐదేళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఓకే టీవీ తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. “నిజం కోసం ఓకే టీవీ.. జనం కోసం ఓకే టీవీ” అనే నినాదంతో ప్రారంభమైన ఈ మీడియా సంస్థ ప్రజల పక్షాన నిలబడి, అన్యాయాలపై అక్షర యుద్ధం చేస్తూ ముందుకు సాగుతోంది. రాజ్యాంగ విలువలను దైవంగా, ప్రజాహితాన్ని పరమ లక్ష్యంగా భావిస్తూ ఓకే టీవీ తన జర్నలిజం ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ప్రజా హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య బలోపేతం, సామాన్యుల సమస్యలకు వేదిక…

Read Full News

ప్రభుత్వ దవాఖానల్లో రూ.100 కోట్ల మెడికల్ కిట్ల స్కామ్? పేదల ప్రాణాలతో చెలగాటమా?

సాధారణంగా ప్రభుత్వ దవాఖాన అంటే పేదవాడికి చివరి ఆశ. జేబులో రూపాయి లేకపోయినా ప్రాణాలు కాపాడే చోటుగా ప్రభుత్వ ఆస్పత్రులను ప్రజలు నమ్ముతారు. కానీ అదే పేదవాడి నమ్మకాన్ని కొందరు అవినీతి రాబందులు సొమ్ము చేసుకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలంగాణలో వెలుగులోకి వస్తున్న తాజా పరిణామాలు చెబుతున్నాయి. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGMSIDC)లో ఏకంగా రూ.100 కోట్ల విలువైన మెడికల్ కిట్లు, మందుల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్…

Read Full News

న్యాయం కోసం పోరాటం కొనసాగుతుంది: సుప్రీంకోర్టు, ప్రధాని మోదీకి డాక్టర్ కపాల్ సూరన్ బహిరంగ విజ్ఞప్తి”

భారత సుప్రీంకోర్టు గౌరవనీయ ప్రధాన న్యాయమూర్తి శ్రీ సూర్యకాంత్ గారికి, గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి, గౌరవనీయ హోంమంత్రి అమిత్ షా గారికి డాక్టర్ కపాల్ సూరన్ బహిరంగ విజ్ఞప్తి చేశారు. భారత యువతను గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల బారిన పడకుండా కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం గేమింగ్, బెట్టింగ్ యాప్‌లపై నిషేధానికి సంబంధించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, దీని వల్ల కోట్లాది మంది…

Read Full News