ఓల్డ్ సిటీ మెట్రో పనులకు వేగం.. యంగ్ ఇండియా స్కూళ్లపై కొత్త చర్చ

హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీ మెట్రో పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంజీబీఎస్‌ నుంచి చంద్రాయణగుట్ట వరకు సుమారు 7.5 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన మెట్రో కారిడార్‌కు సంబంధించి భూసేకరణ, రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. రోజురోజుకూ మెట్రోలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రో కోచ్‌లను కొనుగోలు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణంలో సాంకేతిక అంశాలపై…

Read Full News

పాతబస్తీ ప్రజలకు గుడ్ న్యూస్.. రాకెట్ వేగంతో ఓల్డ్ సిటీ మెట్రో పనులు.. 80% భూసేకరణ పూర్తి

భాగ్యనగర వాసులకు, ముఖ్యంగా పాతబస్తీ ప్రజలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తీపి కబురు వచ్చింది. దశాబ్దాలుగా చర్చల్లోనే ఉన్న ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు నిజం కావడానికి అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణలో అత్యంత కీలకమైన ఓల్డ్ సిటీ కారిడార్ పనులు ఇప్పుడు రాకెట్ వేగంతో ముందుకు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కు ప్రధాన అడ్డంకిగా భావించిన భూసేకరణ ప్రక్రియ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. అధికార వర్గాల…

Read Full News