ఆస్ట్రాలజీ స్కామ్ బట్టబయలు.. పూజల పేరుతో లక్షల దోపిడి.. బ్లాక్ మెయిల్‌తో సైబర్ మోసం!

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. “మీ జీవితంలో సమస్యలున్నాయా?”, “ప్రేమలో విఫలమయ్యారా?”, “వశీకరణ పూజలతో మీ కోరికలు నెరవేరుస్తాం” అంటూ కనిపించే ప్రకటనలు ఇప్పుడు కొత్త తరహా సైబర్ మోసాలకు కేంద్రంగా మారుతున్నాయి. జ్యోతిష్యం, తంత్ర పూజలు, దోష నివారణ పేరుతో అమాయకులను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు లక్షల్లో డబ్బులు దోచుకుంటున్నట్లు సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం Facebook, Instagram, WhatsApp, YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫేక్ ఆస్ట్రాలజీ అకౌంట్లు,…

Read More

తీయని మాటల్లో ట్రాప్.. చాటింగ్‌తో చీటింగ్, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్న హనీ ట్రాప్ ముఠాలు

సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్, వీడియో కాల్స్ పెరిగిన ఈ డిజిటల్ యుగంలో మరో ప్రమాదకరమైన సైబర్ నేరం వేగంగా విస్తరిస్తోంది. అదే “హనీ ట్రాప్”. అందమైన అమ్మాయి ఫోటోతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, తీయని మాటలతో యువతను మాత్రమే కాదు పెద్ద పెద్ద అధికారులను కూడా ఉచ్చులో పడేస్తున్న ముఠాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తున్నాయి. మొదట ఫ్రెండ్లీ చాటింగ్‌తో మొదలయ్యే ఈ ట్రాప్, తర్వాత వ్యక్తిగత సంబంధాల దాకా తీసుకెళ్తుంది. అవతల మాట్లాడేది…

Read More

ఏఐతో బ్యాంక్ లోన్ మోసం.. డీప్‌ఫేక్ వీడియోలతో ఆధార్ బయోమెట్రిక్ బైపాస్ చేసిన సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరాలు రోజురోజుకీ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. ఇప్పటివరకు ఫోన్ కాల్స్, డిజిటల్ అరెస్టులు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నేరుగా బ్యాంకులనే బురిడీ కొట్టించే స్థాయికి వెళ్లిపోయారు. తాజాగా గుజరాత్‌లో వెలుగుచూసిన ఒక ఘటన పోలీసులను సైతం షాక్‌కు గురి చేసింది. అహ్మదాబాద్ కు చెందిన ఓ ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ వ్యాపారిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు అతని వ్యక్తిగత వివరాలను పూర్తిగా…

Read More

తెలంగాణలో పెరుగుతున్న సైబర్ నేరాలు: నాలుగేండ్లలో ₹4724 కోట్ల దోపిడీ – అప్రమత్తంగా ఉండండి

తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులు విస్తరించిన కొద్దీ, సైబర్ మోసగాళ్లకు అవకాశాలు కూడా పెరిగాయి. గత నాలుగేళ్లలోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు ₹4724 కోట్లకు పైగా డబ్బులు దోచుకున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2022 నుండి 2026 ఫిబ్రవరి వరకు రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అందులో 76,048 కేసులు నమోదు అయ్యాయి. అయితే, ఇంకా ఫిర్యాదు చేయని బాధితులు లక్షల్లో ఉన్నారని అంచనా. 📊 సంవత్సరాల వారీగా…

Read More

ట్రేడింగ్–డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ సైబర్ మోసాలు: ₹3.46 కోట్లు కొట్టేసిన ముఠా, 4 మంది అరెస్ట్

🔴 సైబర్ మోసాలు: వారం రోజుల్లో 14 కేసులు – 23 మంది అరెస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆన్‌లైన్ మోసాలను చేధించారు. వారం రోజుల వ్యవధిలో 14 కేసులు నమోదు చేసి 23 మందిని అరెస్ట్ చేశారు. 📌 కేసు–1: ట్రేడింగ్ / IPO పేరుతో ₹2.90 కోట్ల మోసం 📌 కేసు–2: “డిజిటల్ అరెస్ట్” స్కామ్ – 74 ఏళ్ల వృద్ధురాలికి షాక్ 🥛 మదర్ డైరీలో రాజీనామాల పరంపర

Read More

యువకుడు అందమైన అమ్మాయి ఫోటోలకు మోసం – లక్షల రూపాయల నష్టపోయిన కేసు

యాకుత్పుర ప్రాంతానికి చెందిన యువకుడు టెలిగ్రామ్‌లో ఒక అమ్మాయితో పరిచయమయ్యాడు. ఆ అమ్మాయి పెయిడ్ సర్వీస్ సేవలు అందిస్తున్నట్లు తన ఫోటోలు పంపింది. యువకుడు ఆకర్షితుడై పలుమార్లు చాటింగ్, వీడియో కాల్స్ చేశాడు. తనతో గడిపేందుకు సిద్ధమైన యువకుడు అడ్వాన్స్ బుకింగ్, సెక్యూరిటీ రూమ్ రిజర్వేషన్, రిఫండ్ పేర్లలో లక్షలు చెల్లించాడు. ఒక హోటల్లో రూమ్ బుక్ అయిందని చెప్పినా, అక్కడికి వెళ్లినప్పుడు ఎవరు కనిపించలేదు. మోసాన్ని గ్రహించిన యువకుడు సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు…

Read More

డిజిటల్ అరెస్టుల మోసాలపై సిబిఐ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశాలు: సంచార్ సాధి డిఫాల్ట్ యాప్ తప్పనిసరి

దేశవ్యాప్తంగా పెరుగుతున్న డిజిటల్ అరెస్టుల పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు తీవ్ర ఆందోళన కలిగిస్తుండడంతో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మోసాలకు సంబంధించిన దర్యాప్తును **పాన్–ఇండియా స్థాయిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)**కి అప్పగించాలని ఆదేశించింది. 🔹 రిజర్వ్ బ్యాంకుపై ప్రశ్నలు సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న బ్యాంకు ఖాతాలను గుర్తించి స్తంభింపచేయడంలో ఎందుకు AI మరియు Machine Learning టెక్నాలజీలు ఉపయోగించడం లేదని సుప్రీంకోర్టు రిజర్వ్ బ్యాంకును ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని నోటీసులు…

Read More

దేశంలో సైబర్ నేరాల ఆరాటం: ట్రాకింగ్ సిస్టమ్ లోపం, ప్రభుత్వాల నిర్లక్ష్యం… ఏడాదిలోనే ₹22,000 కోట్లు స్వాహా

దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ అదుపు తప్పుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో డీప్ ఫేక్ వీడియోలు, పెట్టుబడుల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్టుల బెదిరింపులు, లోన్ యాప్స్, బెట్టింగ్ యాప్స్, ఫేక్ సైట్‌ల ద్వారా ప్రజలను దోచేస్తున్న ఘటనలు భారీగా పెరిగిపోయాయి.అయితే ఈ నేరాలను అరికట్టడానికి అవసరమైన ఏకైక జాతీయ సైబర్ ట్రేసింగ్ సిస్టమ్ లేకపోవడం ఇప్పుడు దేశ భద్రతకే ఒక పెద్ద సవాలుగా మారింది. ◼ ఒకే ఏడాదిలో ₹22,000 కోట్లు మోసం! ఇండియా సైబర్ క్రైమ్…

Read More

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి: పోలీసుల కొత్త హెచ్చరికలు మరియు అవగాహన సూచనలు

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం టెక్నాలజీ మన జీవితంలో అత్యంత ప్రధాన భాగంగా మారింది. స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా వంటివి మన రోజువారీ జీవితంలో అంతర్భాగం అయ్యాయి. కానీ ఇదే టెక్నాలజీని సద్వినియోగం చేసుకునే వారితో పాటు దుర్వినియోగం చేసే సైబర్ మోసగాళ్లు కూడా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజల్లో సైబర్ భద్రతపై అవగాహన పెంచేందుకు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు. ప్రధాన సూచనలు ప్రజల కోసం సందేశం సైబర్ మోసాలు…

Read More

చామేట్ యాప్: మహిళలను పక్కదారి పట్టిస్తున్న ప్రమాదకర సోషల్ ట్రాప్!

తెలంగాణలో చామేట్ (Chamet) పేరుతో నడుస్తున్న యాప్ మహిళలను, ముఖ్యంగా ఒంటరి మహిళలను, యువతలను, వివాహితలను లక్ష్యంగా చేసుకుని పక్కదారి పట్టిస్తోంది. ఈ యాప్‌లో “ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? కొత్త స్నేహితులను చేసుకోండి!” అంటూ వచ్చే యాడ్స్ ఆకర్షణగా కనిపించినా, దాని వెనుక నడుస్తున్న అసలైన ఆట భయంకరంగా ఉంది. సూర్యాపేట జిల్లా సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్ ద్వారా అనేక మంది మహిళలు మోసపోయినట్లు సమాచారం. ప్రారంభంలో ఈ యాప్ చాటింగ్, వీడియో కాల్స్, స్నేహితత్వం…

Read More