వ్యూస్ కోసం అసభ్యకర కంటెంట్.. ‘ఫ్రెండ్ యాప్’పై ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ పోలీసులకు విజ్ఞప్తి

సోషల్ మీడియా యుగంలో వ్యూస్, లైక్స్, ఫాలోవర్ల కోసం కొందరు కంటెంట్ క్రియేటర్లు హద్దులు దాటుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంచి విషయాలపై వీడియోలు చేస్తే పెద్దగా ఆదరణ లభించకపోయినా, వివాదాస్పదం, అసభ్యకరం లేదా సంచలనాత్మక అంశాలతో కూడిన వీడియోలు మాత్రం నిమిషాల్లోనే వేలాది వ్యూస్ సంపాదిస్తున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణలో కూడా కొందరు నిందితులు “వ్యూస్, లైక్స్ కోసం అలాంటి వీడియోలు చేశాం” అని చెప్పిన సందర్భాలు ఉన్నాయని ప్రస్తావిస్తూ, సమాజంలో సోషల్…

Read Full News

నకిలీ ఫోన్‌పే రసీదుతో గొర్రెల వ్యాపారికి టోకరా.. హైదరాబాద్‌లో ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్: డిజిటల్ చెల్లింపుల యుగంలో మోసగాళ్లు కొత్త పంథాలను అవలంబిస్తున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా గొర్రెల కొనుగోలు పేరుతో ఓ వ్యాపారిని నకిలీ ఫోన్‌పే రసీదుతో మోసం చేసిన ఘటన హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇద్దరు మైనర్లతో పాటు మొత్తం ఆరుగురిని కంచన్‌బాగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చిన్న టీ దుకాణం నుంచి కోట్ల రూపాయల వ్యాపారాల వరకు యూపీఐ, ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా వినియోగంలో…

Read Full News

ఆస్ట్రాలజీ స్కామ్ బట్టబయలు.. పూజల పేరుతో లక్షల దోపిడి.. బ్లాక్ మెయిల్‌తో సైబర్ మోసం!

సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. “మీ జీవితంలో సమస్యలున్నాయా?”, “ప్రేమలో విఫలమయ్యారా?”, “వశీకరణ పూజలతో మీ కోరికలు నెరవేరుస్తాం” అంటూ కనిపించే ప్రకటనలు ఇప్పుడు కొత్త తరహా సైబర్ మోసాలకు కేంద్రంగా మారుతున్నాయి. జ్యోతిష్యం, తంత్ర పూజలు, దోష నివారణ పేరుతో అమాయకులను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు లక్షల్లో డబ్బులు దోచుకుంటున్నట్లు సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం Facebook, Instagram, WhatsApp, YouTube వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫేక్ ఆస్ట్రాలజీ అకౌంట్లు,…

Read Full News

తీయని మాటల్లో ట్రాప్.. చాటింగ్‌తో చీటింగ్, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్న హనీ ట్రాప్ ముఠాలు

సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్, వీడియో కాల్స్ పెరిగిన ఈ డిజిటల్ యుగంలో మరో ప్రమాదకరమైన సైబర్ నేరం వేగంగా విస్తరిస్తోంది. అదే “హనీ ట్రాప్”. అందమైన అమ్మాయి ఫోటోతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, తీయని మాటలతో యువతను మాత్రమే కాదు పెద్ద పెద్ద అధికారులను కూడా ఉచ్చులో పడేస్తున్న ముఠాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు కలిగిస్తున్నాయి. మొదట ఫ్రెండ్లీ చాటింగ్‌తో మొదలయ్యే ఈ ట్రాప్, తర్వాత వ్యక్తిగత సంబంధాల దాకా తీసుకెళ్తుంది. అవతల మాట్లాడేది…

Read Full News

ఏఐతో బ్యాంక్ లోన్ మోసం.. డీప్‌ఫేక్ వీడియోలతో ఆధార్ బయోమెట్రిక్ బైపాస్ చేసిన సైబర్ నేరగాళ్లు

సైబర్ నేరాలు రోజురోజుకీ కొత్త రూపాలు దాలుస్తున్నాయి. ఇప్పటివరకు ఫోన్ కాల్స్, డిజిటల్ అరెస్టులు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాల ద్వారా ప్రజలను లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నేరుగా బ్యాంకులనే బురిడీ కొట్టించే స్థాయికి వెళ్లిపోయారు. తాజాగా గుజరాత్‌లో వెలుగుచూసిన ఒక ఘటన పోలీసులను సైతం షాక్‌కు గురి చేసింది. అహ్మదాబాద్ కు చెందిన ఓ ఇంపోర్ట్-ఎక్స్‌పోర్ట్ వ్యాపారిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు అతని వ్యక్తిగత వివరాలను పూర్తిగా…

Read Full News

తెలంగాణలో పెరుగుతున్న సైబర్ నేరాలు: నాలుగేండ్లలో ₹4724 కోట్ల దోపిడీ – అప్రమత్తంగా ఉండండి

తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. డిజిటల్ చెల్లింపులు విస్తరించిన కొద్దీ, సైబర్ మోసగాళ్లకు అవకాశాలు కూడా పెరిగాయి. గత నాలుగేళ్లలోనే రాష్ట్రవ్యాప్తంగా సుమారు ₹4724 కోట్లకు పైగా డబ్బులు దోచుకున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. 2022 నుండి 2026 ఫిబ్రవరి వరకు రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అందులో 76,048 కేసులు నమోదు అయ్యాయి. అయితే, ఇంకా ఫిర్యాదు చేయని బాధితులు లక్షల్లో ఉన్నారని అంచనా. 📊 సంవత్సరాల వారీగా…

Read Full News

ట్రేడింగ్–డిజిటల్ అరెస్ట్ పేరుతో భారీ సైబర్ మోసాలు: ₹3.46 కోట్లు కొట్టేసిన ముఠా, 4 మంది అరెస్ట్

🔴 సైబర్ మోసాలు: వారం రోజుల్లో 14 కేసులు – 23 మంది అరెస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆన్‌లైన్ మోసాలను చేధించారు. వారం రోజుల వ్యవధిలో 14 కేసులు నమోదు చేసి 23 మందిని అరెస్ట్ చేశారు. 📌 కేసు–1: ట్రేడింగ్ / IPO పేరుతో ₹2.90 కోట్ల మోసం 📌 కేసు–2: “డిజిటల్ అరెస్ట్” స్కామ్ – 74 ఏళ్ల వృద్ధురాలికి షాక్ 🥛 మదర్ డైరీలో రాజీనామాల పరంపర

Read Full News

యువకుడు అందమైన అమ్మాయి ఫోటోలకు మోసం – లక్షల రూపాయల నష్టపోయిన కేసు

యాకుత్పుర ప్రాంతానికి చెందిన యువకుడు టెలిగ్రామ్‌లో ఒక అమ్మాయితో పరిచయమయ్యాడు. ఆ అమ్మాయి పెయిడ్ సర్వీస్ సేవలు అందిస్తున్నట్లు తన ఫోటోలు పంపింది. యువకుడు ఆకర్షితుడై పలుమార్లు చాటింగ్, వీడియో కాల్స్ చేశాడు. తనతో గడిపేందుకు సిద్ధమైన యువకుడు అడ్వాన్స్ బుకింగ్, సెక్యూరిటీ రూమ్ రిజర్వేషన్, రిఫండ్ పేర్లలో లక్షలు చెల్లించాడు. ఒక హోటల్లో రూమ్ బుక్ అయిందని చెప్పినా, అక్కడికి వెళ్లినప్పుడు ఎవరు కనిపించలేదు. మోసాన్ని గ్రహించిన యువకుడు సైబర్ క్రైమ్ స్టేషన్ లో ఫిర్యాదు…

Read Full News