ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్‌కు చేరిందా? కేసీఆర్–హరీష్ రావులకు సిట్ నోటీసులు దాదాపు ఖాయం!

ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరిందా? కేసీఆర్–హరీష్ రావులకు సిట్ నోటీసులు దాదాపు ఖాయం తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తు ఇప్పుడు తుది అంకానికి చేరిందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పేర్లు వాంగ్మూలాల్లో రావడంతో వారిని విచారణకు పిలిచే అంశం దాదాపు ఖరారైనట్టేనని…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసుపై హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు.. నోటీసులకు భయపడేది లేదంటూ సవాల్

ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాజకీయ దుమారం మరింత ఉధృతమవుతోంది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో ఆయన మాట్లాడుతూ, “ఇలాంటి తాటాకు చప్పుళ్లకు మేము భయపడేది లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇస్తామంటూ లీకులు ఇచ్చి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నోటీసులు, కేసులు మాకు లెక్కే కాదు. రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వాన్ని నిలదీస్తాం” అని స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు నోటీసులపై ఉత్కంఠ

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (Special Investigation Team) దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ రావు ప్రభాకర్ రావును తాజాగా సిట్ అధికారులు విచారించారు. అయితే ఆయన విచారణకు పూర్తిగా సహకరించడం లేదని పేర్కొంటూ, మరింత కస్టడీ అవసరమని కోర్టును ఆశ్రయిస్తూ మరోసారి రిమాండ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాకర్ రావు కస్టడీ గడువు మరో 48 గంటల్లో ముగియనున్న నేపథ్యంలో, ఇప్పటికే అరెస్టయిన…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు: సజ్జనార్ నేతృత్వంలో బలోపేతమైన సిట్, నెలలో దర్యాప్తు పూర్తి ఆదేశాలు

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొనసాగుతున్న సిట్ దర్యాప్తును మరింత బలోపేతం చేస్తూ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో తొమ్మిది మంది సీనియర్ పోలీస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేస్తూ, నెలరోజుల్లో దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్, సిద్ధిపేట…

Read Full News

5 లక్షల కోట్ల భూ స్కామ్ నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకూ – కాంగ్రెస్ సర్కార్‌పై చీకోటి ప్రవీణ్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో భారీ స్థాయిలో 5 లక్షల కోట్ల భూ స్కామ్ నడుస్తోందని హిందుత్వవాది చీకోటి ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రియల్ భూములను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలించే నెపంతో డబుల్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకువచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాకు దారితీసిందని ఆయన విమర్శించారు. ఇండస్ట్రియల్ భూములను రెసిడెన్షియల్‌గా మార్చుకునే వెసులుబాటు వెనుక పెద్ద ఎత్తున భూ దందా జరుగుతోందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ అవసరాల కోసమే ఈ స్కామ్‌ల ద్వారా డబ్బులు వసూలు…

Read Full News

సుప్రీం కోర్టు ఆదేశం: ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలంటూ నోటీసు

జై శ్రీరామ్.ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ సుప్రీం కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సంబంధిత కేసు విచారణలో భాగంగా రేపు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని ప్రభాకర్ రావుకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో గత ప్రభుత్వ కాలానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైన విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు, ప్రముఖులు మరియు పలువురు వ్యక్తుల ఫోన్లు అనధికారికంగా ట్యాప్ అయ్యాయనే ఆరోపణలు ఎదురయ్యాయి. దీనిపై వివిధ కోణాల్లో విచారణ…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశలోకి: డిసెంబర్ 9 తర్వాత కీలక పరిణామాలు

టelangana లో భారీ వివాదానికి కారణమైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు తుది దశకు చేరుకుంది. వచ్చే నెల డిసెంబర్ 9 తర్వాత కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని సిట్ అధికారుల వర్గాలు తెలిపాయి. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పేర్లు విచారణలో వినిపించిన నేపథ్యంలో రాజకీయంగా ఈ అంశం మళ్లీ వేడెక్కుతోంది. 📌 కీలక నిందితుల విచారణ పూర్తయింది సిట్ అధికారులు ఇప్పటికే: విచారించినట్లు తెలుస్తోంది. ఇందులో…

Read Full News

ఈ కార్ రేస్ చిన్న అవినీతి మాత్రమే… కేటీఆర్ స్కామ్‌లు ఇంకా భారీగా ఉన్నాయి” – చేవెల్ల BJP ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆవేదన

చేవెల్ల BJP ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కేటీఆర్ మరియు BRS నాయకత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇటీవల తన ఆరోగ్య సమస్యల కారణంగా హార్ట్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న సమయంలో సోషల్ మీడియాలో తనపై “నువ్వు చావాలి” అంటూ కొందరు వ్యక్తులు చేసిన కామెంట్లు తీవ్రంగా కలిచివేశాయని చెప్పారు. ఈ పోస్టులు ప్రధానంగా కేటీఆర్ అనుచరులవైపు నుంచే వచ్చాయంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సర్దార్ వల్లభాయి పట్టేల్ 150వ జయంతి సందర్భంగా వికారాబాద్‌లో జరిగిన యూనిటీ మార్చ్‌లో పాల్గొన్న…

Read Full News