నిత్యావసర ధరల మంట.. సామాన్యుడి జేబు గుల్ల చేస్తున్న ఖర్చులు ఎవరి విధానం?
ఒక గ్యాస్ సిలిండర్ ధర రూ.1,100.. లీటర్ వంట నూనె రూ.195.. కిలో బియ్యం రూ.70.. పంచదార రూ.70.. ఈ ధరలు వింటుంటే సామాన్యుడికి గుండెల్లో మంట పుట్టదా? రోజంతా చెమటోడ్చి సంపాదించిన డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోని పరిస్థితి వస్తే మధ్యతరగతి, పేద కుటుంబాలు ఎలా బతకాలి? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి ఉపయోగించే ప్రతి వస్తువుపై ధరల ప్రభావం కనిపిస్తోంది. ఇది కేవలం కొన్ని వస్తువుల ధరల సమస్య…

