మధు హత్య కేసులో నిజమైన నిందితులకు శిక్ష పడాలి.. పోలీసులకు బీఆర్ఎస్ హెచ్చరిక

మధు హత్య కేసుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిజమైన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. విచారణలో ఎక్కడైనా నిర్లక్ష్యం లేదా నిందితులకు అనుకూలంగా వ్యవహరించిన అధికారులపై కూడా భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. “ఇటువంటి క్రిమినల్ కేసులు 10 ఏళ్ల తర్వాత అయినా మళ్లీ రీఓపెన్ చేసి బాధ్యులపై కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి….

Read Full News

ఆపరేషన్ ‘కగార్’పై తీవ్ర విమర్శలు: మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లపై విచారణ డిమాండ్

మధ్యభారత ప్రాంతంలో గత రెండు సంవత్సరాలుగా కొనసాగుతున్న ‘ఆపరేషన్ కగార్’ పేరుతో విస్తృత భద్రతా చర్యలు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్‌కు సంబంధించి ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసాయి. ముఖ్యంగా, ఇటీవల జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులను ముందే కస్టడీలోకి తీసుకున్నప్పటికీ అనంతరం హత్య చేసినట్టు ఆరోపణలు రావడం పెద్ద వివాదంగా మారింది. తాజాగా హిట్మా మరణం నేపథ్యంలో ఈ అంశం మరింత ఉత్కంఠ రేపింది. లొంగి వస్తానని వెల్లడించిన వ్యక్తిని తర్వాత…

Read Full News