నిత్యావసర ధరల మంట.. సామాన్యుడి జేబు గుల్ల చేస్తున్న ఖర్చులు ఎవరి విధానం?

ఒక గ్యాస్ సిలిండర్ ధర రూ.1,100.. లీటర్ వంట నూనె రూ.195.. కిలో బియ్యం రూ.70.. పంచదార రూ.70.. ఈ ధరలు వింటుంటే సామాన్యుడికి గుండెల్లో మంట పుట్టదా? రోజంతా చెమటోడ్చి సంపాదించిన డబ్బు ఇంటి ఖర్చులకే సరిపోని పరిస్థితి వస్తే మధ్యతరగతి, పేద కుటుంబాలు ఎలా బతకాలి? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనిషి ఉపయోగించే ప్రతి వస్తువుపై ధరల ప్రభావం కనిపిస్తోంది. ఇది కేవలం కొన్ని వస్తువుల ధరల సమస్య…

Read Full News

తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్.. జూన్ 2 తర్వాత మద్యం, బీర్ ధరలు 15% వరకు పెంపు?

తెలంగాణలోని మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోందనే వార్తలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే ఎండాకాలం కారణంగా బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో కొనసాగుతుండగా, మరోవైపు ప్రభుత్వం అన్ని రకాల మద్యం, బీర్ల ధరలను 10 నుంచి 15 శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ముగిసిన వెంటనే ధరల పెంపుపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని…

Read Full News