కాంగ్రెస్–బీజేపీ నిరసనలతో హైదరాబాద్లో హైటెన్షన్.. నీట్ అంశం రాజకీయ రగడగా మారిందా?
హైదరాబాద్లో నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం రాజకీయ వేడిని మరింత పెంచింది. ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అరెస్టును నిరసిస్తూ తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. కొడంగల్లో నిర్వహించిన నిరసన ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నీట్ పేపర్ లీక్ కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర…

