42% బీసీ రిజర్వేషన్లపై నిశ్శబ్దం.. ఎన్నికల హడావుడి ఎందుకు? తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీలపై ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటపై పార్లమెంట్లో కనీసం 20 నిమిషాల చర్చ కూడా జరగలేదని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండూ అండగా ఉంటామని చెబుతున్నా, ప్రజల సమస్యలపై పార్లమెంట్లో చర్చ జరగకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. రాష్ట్రపతి తెలంగాణలో ఉన్న సమయంలోనైనా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చించాల్సిందని…

Read Full News

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి బెదిరింపులు అప్రజాస్వామికం – కాంగ్రెస్ ముట్టడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షులు, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై దాడి చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తూ, ఇది ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. ఏదైనా టెక్నికల్ ఇష్యూ గానీ, విధానపరమైన అంశాలపై గానీ నిరసన తెలిపే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉందని, కానీ ఒక పార్టీ కార్యాలయాన్ని…

Read Full News

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి బెదిరింపులు ప్రజాస్వామ్యానికి విరుద్ధం – కాంగ్రెస్ ముట్టడిని తీవ్రంగా ఖండించిన బీజేపీ

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, దేశంలోనే అతి పెద్ద పార్టీ కార్యాలయమైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఇది ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. టెక్నికల్ ఇష్యూలపై లేదా ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉందని, కానీ ఒక పార్టీ కార్యాలయంపై దాడి చేస్తామని బహిరంగంగా హెచ్చరించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ…

Read Full News

తెలంగాణ తొలి మహిళా యూనివర్సిటీలో షూటింగ్స్ దందా?చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో భద్రతా లోపాలు, విద్యార్థినుల ఆందోళన

తెలంగాణలో తొలి మహిళా యూనివర్సిటీగా పేరుగాంచిన చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ (కోటి మహిళా కళాశాల) లో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. గతంలో ఎన్నో సినిమా షూటింగ్స్ జరిగినప్పటికీ, ఎప్పుడూ కూడా కళాశాల నడుస్తున్న సమయంలో షూటింగ్స్‌కు అనుమతి ఇవ్వలేదని పూర్వ విద్యార్థినులు స్పష్టం చేస్తున్నారు. కోటి మహిళా కళాశాల పూర్వ విద్యార్థినిగా, అలాగే అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) నాయకురాలిగా ఉన్న రోజుల్లో ఒక్క విద్యార్థినికీ అన్యాయం జరగకుండా చూసుకున్నామని…

Read Full News

కాంగ్రెస్ ఎంపీల మౌనం… విపక్షాలకు కౌంటర్‌లో వైఫల్యంమంత్రివర్గ విస్తరణలో 11 మంది ఎంపీల పేర్లపై చర్చ

తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. విపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో రాష్ట్రం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీలు విఫలమవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తం 11 మంది ఎంపీల్లో చామల మల్లు మాత్రమే కొంతవరకు యాక్టివ్‌గా కనిపిస్తున్నారని, మిగతావారి పాత్ర అంతంత మాత్రంగానే ఉందనే టాక్ వినిపిస్తోంది. రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీ, కడియం కావ్య, అనిల్ కుమార్ వంటి ఎంపీల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి….

Read Full News

ఉద్యమకారుల హక్కులు ఎక్కడ? – ఆరు గ్యారంటీలపై ప్రజలు ప్రశ్నలు”

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఇప్పుడు ప్రజలు గట్టిగా ప్రశ్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ముఖ్యంగా, ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. “ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాం” అన్న హామీ ఇంతవరకూ అమలు కాలేదని ఆగ్రహ స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యమంలో రక్తం, చెమట చిందించిన ప్రజలు… ఇప్పుడు తమ హక్కుల కోసం మళ్ళీ రోడ్ల మీదికి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?…

Read Full News

గ్రామ కంఠం భూములు ప్రైవేటుకు ఎందుకు? రేవంత్‌ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 12 వేల గ్రామ పంచాయితీల్లో ఉన్న గ్రామ కంఠం భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలు చెప్పే ప్రకారం, ఈ భూముల విలువ దాదాపు 12 లక్షల కోట్లు ఉంటాయని సమాచారం. ఈ నిర్ణయం సైలెంట్‌గా, ఎలాంటి ప్రజాభిప్రాయం లేకుండా, అధికారిక ప్రకటనలు లేకుండా తీసుకున్నారని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 📍 “ఈ భూములు తెలంగాణ ప్రజల హక్కు” —…

Read Full News

బీసీ రిజర్వేషన్ కోసం మరో బలిదానం: సాయి ఈశ్వరాచారి మృతి – కాంగ్రెస్‌పై ఆగ్రహంతో మండి బీసీ సంఘాలు

తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి పేరిట జరిగిన దోపిడీపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో పారిశ్రామిక వాడలు, ఇండస్ట్రియల్ పార్కులు నిజమైన ఉత్పత్తి కేంద్రాలుగా రూపుదిద్దుకోవాల్సింది పోయి వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రాలుగా మారిపోయాయి. పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో కర్మాగారాలు కాకుండా కార్ షోరూమ్లు, గోడౌన్లు, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్మించడం సాధారణమైపోయింది. జాన్సన్ గ్రామర్, శ్రీ చైతన్య వంటి విద్యాసంస్థలు కూడా పారిశ్రామిక జోన్లలో కొనసాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే అక్రమ…

Read Full News

బీసీ రిజర్వేషన్లపై ఆగ్రహం – తీన్మార్ మల్లన్న సహా నేతల అరెస్టులు, గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌: బీసీ రిజర్వేషన్ల తక్కువ శాతం కేటాయింపుపై రాష్ట్రవ్యాప్తంగా ఉడికిపోతున్న అసంతృప్తి మంగళవారం మరింత తీవ్రరూపం దాల్చింది. గాంధీ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఆత్మహత్యాయత్నం చేసిన ఈశ్వరయ్య చారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సంఘాలు నిరసనలు చేపట్టాయి. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి తీన్మార్ మల్లన్న,…

Read Full News

ఎమ్మెల్యే మద్దతు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం–నాగర్‌కర్నూల్‌లో కలకలం

నాగర్‌కర్నూల్ జిల్లా కందనూలులో జరిగిన రాజకీయ సంఘటన స్థానిక రాజకీయాలను కుదిపేసింది. కాంగ్రెస్ పార్టీ మండల నాయకుడు ఓర్సు బంగారయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. 📍 ఏం జరిగింది? స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నాగర్‌కర్నూల్ మండలంలోని శ్రీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి సాధారణ (General) కేటగిరీలోకి వచ్చింది. నామినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంతో బీసీసీ సభ్యుడు ఓర్సు బంగారయ్య సర్పంచ్‌గా పోటీ చేయాలనుకున్నారు. ❗ కానీ…

Read Full News