ఫోన్ ట్యాపింగ్ కేసు డ్రామా, బిఆర్ఎస్ లోపలి కుట్రలు: కవిత గారి ప్రభావంపై శ్రీకాంత్ గౌడు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి కలకలం రేపుతోంది. ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలంగాణ జాగృతి నాయకుడు శ్రీకాంత్ గౌడు, బిఆర్ఎస్ లోపలి రాజకీయాలు, కవిత గారి పాత్ర, అలాగే కేటీఆర్‌కు వచ్చిన సిట్ నోటీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన డైవర్షన్ డ్రామా అని ఆయన ఆరోపించారు. హరీష్ రావు–రేవంత్ రెడ్డి మధ్య లోపాయకర మైత్రి ఉందని, బిఆర్ఎస్‌ను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ఈ…

Read Full News

పోలీస్ భయభ్రాంతులు, రాజకీయ కుట్రలు ఫలించవు: బిఆర్ఎస్ నాయకుల హెచ్చరిక

ఈరోజు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. వేలాది మంది పోలీసులను రోడ్లపైకి దించి, హైదరాబాద్ ప్రజలను, బిఆర్ఎస్ కార్యకర్తలను అనవసరంగా ఇబ్బందులకు గురి చేయడం క్రిమినల్ నెగ్లిజెన్స్‌తో పాటు క్రిమినల్ వేస్ట్ ఆఫ్ పబ్లిక్ రిసోర్సెస్ అని వారు ఆరోపించారు. తప్పు చేయని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదని, ఈ కేసులన్నీ పూర్తిగా రాజకీయ కోణంలో రూపొందించిన కుట్రలేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా…

Read Full News

ఆత్మభిమానం ఎక్కడ పోయింది? పాపపు సొమ్ముతో పాలన చేస్తారా? కళ్యాణలక్ష్మి – తులం బంగారం ప్రజల్ని గందరగోళంలోకి నెట్టేసిన ప్రభుత్వం

ఇట్లా మాత్రం లేదు ఆత్మభిమానం” అన్న మాటే ఈ ప్రభుత్వ విధానాలపై ప్రజల ఆవేదనకు ప్రతీకగా మారింది. ప్రజలు కష్టపడి కట్టే పన్నులే ప్రభుత్వానికి ఆదాయం. ఆ డబ్బు పరుల సొమ్ము కాదు – ప్రజల సొమ్ము, దాన్ని ప్రజలకే సేవల రూపంలో తిరిగి ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. సేవలు అంటే చేతిలో చీపురు కట్ట పట్టుకుని రోడ్లు ఊడమడమే కాదు. ప్రజలు కట్టే టాక్సులకు సరైన విలువ రావాలి. ఆసుపత్రుల్లో చికిత్స, పేదల…

Read Full News

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేడో రేపో: ప్రచారం ప్రారంభించామని మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి

మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేడో రేపో వెలువడే అవకాశం ఉందని మంత్రి కోమటరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. బుధవారం లేదా గురువారం నోటిఫికేషన్ విడుదల కావొచ్చని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్టలో లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం, ఆలేరులో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం మంగళవారం నుంచే ప్రారంభించామని…

Read Full News

సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక కుట్ర?

సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక కుట్ర? సింగరేణి ఓబి టెండర్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు** సింగరేణి ఓబి (ఓవర్‌బర్డన్) కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం టెండర్లు ప్లస్ 5 నుంచి ప్లస్ 10 శాతం వరకు వెళ్తుండటం వెనుక భారీ కుట్ర దాగి ఉందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్, అలాగే గతంలో సింగరేణిలో…

Read Full News

సీబీఐ విచారణపై డిమాండ్: తెలంగాణకు వ్యతిరేకులే ఇప్పుడు అధికారంలోనా?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వెనుక ఎవరు ఉన్నారు అనే విషయాన్ని భట్టి విక్రమార్క గారు నిర్భయంగా బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చ ముదిరుతోంది. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, నిజాలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతాయని నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తున్న విరుద్ధతలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తాను వీర విధేయుడినని…

Read Full News

పల్లవి విల్ల రోడ్ అలైన్‌మెంట్‌లో మార్పు సాధ్యం కాదు: సభలో ప్రభుత్వ స్పష్టీకరణ

పల్లవి విల్ల హౌసింగ్ సొసైటీకి సంబంధించిన రోడ్ వైడనింగ్ అంశాన్ని గౌరవ సభ్యులు హరీష్ బాబు శాసనసభ దృష్టికి తీసుకొచ్చారు. రోడ్ విస్తరణలో భాగంగా ప్రత్యామ్నాయ అలైన్‌మెంట్‌పై ఆలోచించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఒక వైపు డిఫెన్స్ ల్యాండ్, మరో వైపు సరస్సు ఉండటంతో ప్రస్తుతం ఉన్న అలైన్‌మెంట్ వల్ల స్థానికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం, ఈ రోడ్ అలైన్‌మెంట్ అంశాన్ని గతంలోనే పలుమార్లు పరిశీలించామని స్పష్టం చేసింది. అయితే ఒక వైపు…

Read Full News

మూసీ సుందరీకరణపై గందరగోళం: ఖర్చు ఎంత? పరిహారం ఏమైంది? ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన బీఆర్‌ఎస్

మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఒకసారి లక్ష కోట్లు, మరోసారి లక్ష 50 వేల కోట్లు ఖర్చు పెడతామని ముఖ్యమంత్రి వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు ప్రకటనలు చేయడం ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. అసలు మూసీ సుందరీకరణకు ప్రభుత్వం ఖర్చు చేయదలచుకున్న మొత్తం ఎంతనేది సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవైపు విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు నిధులు లేవని, రిటైర్డ్ ఉద్యోగులకు…

Read Full News

నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు: నదీ జలాలే ప్రధాన అజెండా.. సభకు హాజరుకానున్న కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నదీ జలాల అంశమే ప్రధాన అజెండాగా చర్చకు రానుంది. కృష్ణా, గోదావరి జలాలపై ప్రభుత్వం విస్తృతంగా చర్చించేందుకు సిద్ధమవుతోంది. సోమవారం సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం తెలియజేస్తారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, చేవెల్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మరణంపై సభ సంతాపం ప్రకటించనుంది. అనంతరం డిప్యూటీ…

Read Full News

GHMC మూడు కార్పొరేషన్లుగా విభజన..? హైదరాబాద్‌పై రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!

GHMC: మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్ మహానగరం.. రేవంత్ సర్కార్ వ్యూహం ఇదేనా?హైదరాబాద్ మహానగరం త్వరలో మూడు భాగాలుగా ఏర్పాటు కానుంది. రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటైన ఈ హైదరాబాద్‌ను మూడు కార్పొరేషన్లుగా మార్చాలని గ్రేటర్‌ హైదరాబాద్‌ పాలక మండలి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మహా నగరం అభివృద్ధి చెందడంతో ఇంకా విస్తీర్ణం పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఓఆర్‌ఆర్ వరకు ఉన్న అన్ని ప్రాంతాలను…

Read Full News