కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ రావాలే: మహేశ్వరం సభలో కేటీఆర్ విమర్శలు

కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ రావాలే: మహేశ్వరం సభలో కేటీఆర్ విమర్శలు మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సభకు భారీగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ, వారి ఉత్సాహం చూస్తుంటే 2028 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయని అన్నారు. “తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి ‘కాంగ్రెస్ పోవాలే.. కేసీఆర్ రావాలే’ అనే నినాదం వినిపిస్తోంది. రెండున్నరేళ్లలో కాంగ్రెస్…

Read Full News