జైపూర్ పవర్ ప్రాజెక్టుపై హరీష్ రావు సంచలన ఆరోపణలు: ‘డీపీఆర్ లేదు.. పీపీఏ లేదు.. ₹1,000 కోట్ల ఖర్చు ఎలా?’”

జైపూర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పేరుతో సింగరేణి సంస్థను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. డీపీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) లేకుండానే వేల కోట్ల రూపాయల పనులు ప్రారంభించడం వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆయన అన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, “సింగరేణి ఇప్పటికే జైపూర్‌లో 600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహిస్తోంది. కాంగ్రెస్…

Read Full News

సుమన్‌పై అక్రమ కేసులు పెట్టారు.. రేవంత్‌కు ఒక చట్టం, ప్రతిపక్షాలకు మరో చట్టమా?: బీఆర్ఎస్‌వీ నేతల విమర్శలు

సుమన్‌పై అక్రమ కేసులు పెట్టారు.. రేవంత్‌కు ఒక చట్టం, ప్రతిపక్షాలకు మరో చట్టమా?: బీఆర్ఎస్‌వీ నేతల విమర్శలు చంచల్‌గూడ జైలులో ఉన్న మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్‌ను బీఆర్ఎస్‌వీ నాయకులు పరామర్శించారు. బీఆర్ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ తుంగబాలు, సీనియర్ నాయకుడు డాక్టర్ విజయ్, ఏనుగు రవీందర్ రెడ్డి, యువ నాయకుడు లక్ష్మణ్ తదితరులు జైలులో సుమన్‌ను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సంఘీభావం ప్రకటించారు. ఈ…

Read Full News

సింగరేణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం… కీలక అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి వివరణ

రేవంత్ రెడ్డి సింగరేణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి కీలక అంశాలపై స్పష్టత ఇచ్చారు. సింగరేణి టెండర్లకు సంస్థ ప్రత్యేక మార్గదర్శకాలు తయారు చేయలేదని, 2018లో అమలులో ఉన్న టెండర్ నిబంధనలనే అనుసరించామని తెలిపారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్పై గత పదేళ్ల పాలనలో భారీ బకాయిలు ఉన్నాయని గుర్తుచేసిన ఆయన, తమ ప్రభుత్వం ఆ సంస్థపై ఒక్క రూపాయి భారం కూడా వేయలేదన్నారు. ఈ అంశంపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి చర్చకు…

Read Full News

రామగుండం సోలార్–సింగరేణి టెండర్లలో 540 కోట్ల కుంభకోణం?: కాంగ్రెస్ పెద్దలపై పేలుతున్న బొగ్గు స్కామ్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో…

Read Full News

రామగుండం సోలార్–సింగరేణి టెండర్లలో 540 కోట్ల కుంభకోణం?: కాంగ్రెస్ పెద్దలపై పేలుతున్న బొగ్గు స్కామ్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో…

Read Full News

రామగుండం సోలార్–సింగరేణి టెండర్లలో 540 కోట్ల కుంభకోణం?: కాంగ్రెస్ పెద్దలపై పేలుతున్న బొగ్గు స్కామ్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో…

Read Full News

రామగుండం సోలార్–సింగరేణి టెండర్లలో 540 కోట్ల కుంభకోణం?: కాంగ్రెస్ పెద్దలపై పేలుతున్న బొగ్గు స్కామ్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో…

Read Full News

సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక కుట్ర?

సైట్ విజిట్ సర్టిఫికెట్ వెనుక కుట్ర? సింగరేణి ఓబి టెండర్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు** సింగరేణి ఓబి (ఓవర్‌బర్డన్) కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం టెండర్లు ప్లస్ 5 నుంచి ప్లస్ 10 శాతం వరకు వెళ్తుండటం వెనుక భారీ కుట్ర దాగి ఉందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా కోల్ ఇండియా, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్, అలాగే గతంలో సింగరేణిలో…

Read Full News