గాంధీభవన్ చుట్టూ తిరగొద్దు.. ఆగస్టు 3 వరకు క్షేత్రస్థాయిలోనే ఉండండి: కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

గాంధీభవన్ చుట్టూ తిరగొద్దు.. ఆగస్టు 3 వరకు క్షేత్రస్థాయిలోనే ఉండండి: కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీభవన్ చుట్టూ తిరగడం మానేసి, ఆగస్టు 3 వరకు ప్రతి నాయకుడు ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో కూర్చుని రాజకీయాలు చేయడం వల్ల పార్టీకి…

Read Full News

అక్టోబర్ తర్వాతే స్థానిక ఎన్నికలా?.. ఎస్ఐఆర్, ఓటర్ జాబితా సవరణతో తెలంగాణలో రాజకీయ వేడి

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా అక్టోబర్ తర్వాతే జరిగే అవకాశం ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించడం కష్టమనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. అక్టోబర్ 1 వరకు తుది ఓటర్ జాబితా లేదు ఎన్నికల సంఘం ఇప్పటికే ఎస్ఐఆర్ షెడ్యూల్ విడుదల…

Read Full News