ఒలింపిక్స్‌లో కబడ్డీ చూడటమే నా జీవిత కల.. కబడ్డీకి ఇది చారిత్రాత్మక అవకాశం: ఇంగ్లాండ్ కబడ్డీ ఫౌండర్ అశోక్ దాస్

హైదరాబాద్: కబడ్డీని అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించి, ఒలింపిక్స్‌లో భాగం చేయాలన్నదే తన జీవిత కల అని ఇంగ్లాండ్ కబడ్డీ ఫౌండర్, యూరప్ కబడ్డీ ఫెడరేషన్‌కు చెందిన అశోక్ దాస్ తెలిపారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్‌ (IKF) సమావేశానికి హాజరైన ఆయన.. కబడ్డీ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కబడ్డీ రంగంలో తాను సుమారు 40 ఏళ్లుగా పనిచేస్తున్నానని అశోక్ దాస్ తెలిపారు. IKF ఏర్పాటైన సమయంలో తాను వ్యవస్థాపక సభ్యుడిగా, అనంతరం వైస్…

Read Full News

హైదరాబాద్‌కు వచ్చి కబడ్డీపై ఆసక్తి.. యువత కబడ్డీని ముందుకు తీసుకెళ్లాలి: అంతర్జాతీయ ప్రతినిధి

హైదరాబాద్: అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ సమావేశం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఓ కబడ్డీ ప్రతినిధి నగరానికి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో ఉండటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్‌ ద్వారా కబడ్డీ క్రీడను మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఫెడరేషన్‌లోని సభ్యులు, ప్రతినిధులు కలిసి పనిచేస్తే కబడ్డీ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు. యువత కబడ్డీ వైపు రావాలి కబడ్డీపై యువతకు మరింత ఆసక్తి కల్పించాల్సిన అవసరం ఉందని…

Read Full News

హైదరాబాద్‌లో అంతర్జాతీయ కబడ్డీ ఫెడరేషన్ జనరల్ బాడీ మీటింగ్.. 40కి పైగా దేశాల ప్రతినిధులు హాజరు

హైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌ కాసా గ్రాండ్‌ హోటల్‌ వేదికగా ఇంటర్నేషనల్‌ కబడ్డీ ఫెడరేషన్‌ (IKF) జనరల్‌ బాడీ సమావేశం జరుగుతోంది. కబడ్డీ క్రీడను దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి కబడ్డీ ఫెడరేషన్‌కు సంబంధించిన ప్రముఖ ప్రతినిధులు, బోర్డు సభ్యులు కసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, వెంకటేష్ బండారి, గోవింద్ నారాయణ్ శర్మ తదితరులు హాజరయ్యారు. కబడ్డీకి ప్రపంచవ్యాప్తంగా మరింత గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో కసాని జ్ఞానేశ్వర్…

Read Full News

ఒలింపిక్స్‌లో కబడ్డీని చూడటమే లక్ష్యం.. రగ్బీని మించి ఎదగాలి: కెన్యా కబడ్డీ ప్రతినిధి జేమ్స్ అకామా

హైదరాబాద్: కబడ్డీని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించి, భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో చోటు దక్కే స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని కెన్యాకు చెందిన కబడ్డీ ప్రతినిధి జేమ్స్ అకామా అన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ కబడ్డీ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన ఆయన.. కబడ్డీ అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం, కెన్యాలో ఆ క్రీడ పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. హైదరాబాద్‌కు రావడం ఇదే తొలిసారి భారత్‌కు రావడం తనకు ఇదేమీ మొదటిసారి కాదని జేమ్స్ అకామా తెలిపారు. గతంలో 2012,…

Read Full News

టీజీ20 లీగ్ వివాదం.. విజయ్ దేవరకొండ, సిరాజ్, తిలక్ వర్మలకు లీగల్ నోటీసులు!

టీజీ20 లీగ్ వివాదం.. విజయ్ దేవరకొండ, సిరాజ్, తిలక్ వర్మలకు లీగల్ నోటీసులు! హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన టీజీ20 క్రికెట్ లీగ్ చుట్టూ వివాదం రాజుకుంది. ఈ టోర్నమెంట్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న సినీ నటుడు విజయ్ దేవరకొండతో పాటు భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ, మాజీ క్రికెటర్ అంబటి రాయుడికి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) లీగల్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. టీసీఏ ప్రధాన కార్యదర్శి ధర్మ గురువారెడ్డి మీడియాతో…

Read Full News

కోల్‌కతాలో మెస్సీ 70 అడుగుల విగ్రహం తొలగింపు.. భద్రతా ఆందోళనలే కారణమా?

కోల్‌కతా: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం Lionel Messi అభిమానులకు షాకింగ్ వార్త. పశ్చిమ బెంగాల్ రాజధాని Kolkataలో ఏర్పాటు చేసిన 70 అడుగుల భారీ మెస్సీ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. కేవలం ఆరు నెలల క్రితమే ఘనంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని భద్రతా కారణాలతో తొలగించాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. నగరంలోని లేక్‌టౌన్ ప్రాంతంలో వీఐపీ రోడ్ పక్కన ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ఫుట్‌బాల్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఫిఫా ప్రపంచకప్ ట్రోఫీని చేతబట్టిన…

Read Full News

ప్రధాని మోడీకి క్రికెటర్ హర్లీన్ డియోల్ చిలిపి ప్రశ్న..ఏం అడిగిందంటే?

                                       మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఈ అధికారిక సమావేశంలోనే ఓ సరదా సంఘటన చోటుచేసుకుని, అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ప్రతి ప్లేయర్‌తో ప్రధాని మోదీ…

Read Full News