విద్యార్థుల గళం వినిపిద్దామంటున్న కాంగ్రెస్.. ముందు తెలంగాణలో సభ పెట్టే ధైర్యం ఉందా?
న్యూఢిల్లీ: విద్యార్థులు, యువత సమస్యలను దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో విద్యార్థుల సమస్యలు, యువత భవిష్యత్తు, నిరుద్యోగం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. విద్యార్థుల గళాన్ని బలంగా వినిపించేందుకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. దేశంలోని సుమారు 800 నగరాల్లో విద్యార్థులతో కార్యక్రమాలు నిర్వహించే అంశంపై CWCలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్…

