విద్యార్థుల గళం వినిపిద్దామంటున్న కాంగ్రెస్.. ముందు తెలంగాణలో సభ పెట్టే ధైర్యం ఉందా?

న్యూఢిల్లీ: విద్యార్థులు, యువత సమస్యలను దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో విద్యార్థుల సమస్యలు, యువత భవిష్యత్తు, నిరుద్యోగం తదితర అంశాలపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. విద్యార్థుల గళాన్ని బలంగా వినిపించేందుకు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. దేశంలోని సుమారు 800 నగరాల్లో విద్యార్థులతో కార్యక్రమాలు నిర్వహించే అంశంపై CWCలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్…

Read Full News

నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహం.. జంతర్ మంతర్‌లో నిరసన, విద్యార్థులపై లాఠీచార్జ్ తీవ్ర వివాదం

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన భారీ నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. పార్లమెంట్ మార్చ్‌కు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగంతో పలువురు విద్యార్థులు, యువకులు గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. నిరసనకారులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్…

Read Full News

నీట్ పేపర్ లీక్ కలకలం.. 22 లక్షల విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఎంతో కష్టపడి, ఎన్నో ఆశలతో రాసిన పరీక్ష ఒక్కసారిగా రద్దవ్వడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్‌లో పేపర్ లీక్ జరిగినట్టు వచ్చిన నివేదికల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ పరీక్షను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర…

Read Full News