అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మెరుపు ధర్నా – ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయలపై హైటెన్షన్

హిమాయత్‌నగర్ సర్కిల్లో విద్యార్థి సంఘాలు భారీగా నిరసనకు దిగాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్షిప్ బకాయలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు మెరుపు ధర్నా నిర్వహించారు. విద్యార్థి సంఘాల ప్రకారం రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పై ఆధారపడి చదువుకుంటున్నారు. అయితే సుమారు ₹8,300 కోట్లకు పైగా స్కాలర్షిప్, ఫీజు బకాయలు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు. గతంలో నెలకు ₹100 కోట్లు విడుదల చేస్తామని…

Read Full News

హాస్టల్ సమస్యలపై విద్యార్థినుల ఆందోళన… రాత్రంతా రోడ్లపై ధర్నా, డైరెక్టర్ రాజీనామా డిమాండ్

హాస్టల్‌లో ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం, అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహంతో విద్యార్థినులు రాత్రంతా రోడ్లపై ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి సుమారు 9 గంటల నుంచి ఉదయం వరకు హాస్టల్ ముందు విద్యార్థినులు ధర్నా కొనసాగించారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. విద్యార్థినుల వివరాల ప్రకారం, ఒక విద్యార్థిని తల్లిదండ్రులు హాస్టల్‌కు వచ్చినప్పటికీ లోపలికి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. హాస్టల్ నిబంధనల్లో పేరెంట్స్‌కు అనుమతి లేదని చెప్పి తిరస్కరించారని ఆరోపించారు. గెస్ట్‌గా వచ్చిన తల్లిదండ్రులకు…

Read Full News