కరీంనగర్ దాడి ఘటన.. నాయకుల మాటలతో కార్యకర్తల భవిష్యత్తు బలి?

కరీంనగర్‌లో చోటుచేసుకున్న బిఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి ఘటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన డ్రగ్స్ వ్యాఖ్యలు, వాటికి బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఘాటు కౌంటర్ తర్వాత రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా హింసాత్మకంగా మారిన పరిస్థితి కనిపించింది. ఈ ఘటనలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై దాడి జరగడం, వాహనాలు ధ్వంసం కావడం, రాళ్లు కర్రలతో దాడులు…

Read More

అలుగునూరు చౌరస్తాలో హైకోర్టు న్యాయవాదిపై దాడి యత్నం.. లా అండ్ ఆర్డర్‌పై ప్రశ్నలు

యూపీ నంబర్ ఫార్చ్యూనర్‌లో వచ్చిన దుండగులు.. లా అండ్ ఆర్డర్‌పై తీవ్ర విమర్శలు కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న ప్రముఖ న్యాయవాది ఖాళీద్‌పై దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనలో యూపీ రిజిస్ట్రేషన్ ఉన్న ఫార్చ్యూనర్ వాహనం ఉపయోగించారని చెబుతుండటంతో పోలీసులు, లా అండ్ ఆర్డర్ వ్యవస్థపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సమాచారం ప్రకారం, ఈ…

Read More