ఓల్డ్ సిటీ మెట్రో పనులకు వేగం.. యంగ్ ఇండియా స్కూళ్లపై కొత్త చర్చ

హైదరాబాద్‌లో ఓల్డ్ సిటీ మెట్రో పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంజీబీఎస్‌ నుంచి చంద్రాయణగుట్ట వరకు సుమారు 7.5 కిలోమీటర్ల మేర చేపట్టాల్సిన మెట్రో కారిడార్‌కు సంబంధించి భూసేకరణ, రోడ్డు విస్తరణ పనులను త్వరగా పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను ప్రారంభించాలని సూచించారు. రోజురోజుకూ మెట్రోలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రో కోచ్‌లను కొనుగోలు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణంలో సాంకేతిక అంశాలపై…

Read Full News

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2: కేంద్రంతో యుద్ధమా? లేఖల రాజకీయమా? రేవంత్ సర్కార్ వ్యూహంపై ప్రశ్నలు

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్ట్ మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్టుకు సహకరించడం లేదని తీవ్ర విమర్శలు చేసిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు అదే కేంద్రానికి మరోసారి లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాయడం వెనుక అసలు వ్యూహం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం మెట్రో ఫేజ్-1ను తన ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం…

Read Full News