చెరువుల నీళ్లపై గ్రామాల మధ్య వివాదం.. “ముందు కసానపల్లి నింపితేనే మిగతా ఊర్లకు నీళ్లు”

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. చెరువుల నీళ్ల విషయంలో గ్రామాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కసానపల్లి, పోతనపల్లి గ్రామాల మధ్య నీటి పంపకాల అంశం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. “ముందు కసానపల్లి చెరువు నిండితేనే తర్వాతి గ్రామాలకు నీళ్లు వెళ్తాయి” అంటూ గ్రామస్థులు స్పష్టంగా చెబుతున్నారు. గ్రామస్థుల మాటల్లో ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏంటంటే.. నీళ్ల ప్రవాహాన్ని ఎవరూ ఆపలేరని, కాల్వలు సరిగా ఉంటే గొలుసుకట్టు చెరువుల విధానంలో ఒక…

Read Full News

తెలంగాణలో ఎండల ఎమర్జెన్సీ.. మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్, ప్రజలకు హై అలర్ట్ జారీ

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ ప్రజలకు అత్యంత కీలక హెచ్చరిక. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాబోయే 48 గంటల్లో పరిస్థితి మరింత భయంకరంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్క్‌ను దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా భానుడు…

Read Full News

బండి సంజయ్‌కు పదవి గండమా?.. ఢిల్లీ టూర్‌తో తెలంగాణ బీజేపీలో కలకలం

తెలంగాణ బీజేపీలో అంతర్గత రాజకీయాలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ కీలక నేత Bandi Sanjay Kumar చుట్టూ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఢిల్లీ పర్యటన, తెలంగాణ బీజేపీ నేత Ramchander Rao ఢిల్లీకి వెళ్లడం, అక్కడ దాదాపు 48 గంటలకు పైగా కీలక సమావేశాలు జరగడం… ఇవన్నీ కలిసి బీజేపీలో పెద్ద మార్పులు జరగబోతున్నాయన్న ప్రచారానికి ఊతమిస్తున్నాయి. ఇక…

Read Full News

గో సంరక్షణ కోసం మోతినగర్‌లో భారీ ధర్నా.. బబుల్గూడా గోవుల సంతకు హిందూ సంఘాల వ్యతిరేకత

హైదరాబాద్ మోతినగర్ ఎక్స్ రోడ్ వద్ద గో సంరక్షణ పేరుతో భారీ ధర్నా నిర్వహించారు. బజరంగ్ దళ్, విహెచ్‌పీ, పలు హిందూ సంఘాలకు చెందిన కార్యకర్తలు, యువకులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని బబుల్గూడాలో నిర్వహించబోతున్న గోవుల సంతకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. గోవులను అమ్మకానికి తీసుకెళ్లి తర్వాత వాటిని హతమార్చి మాంసం కోసం ఉపయోగిస్తున్నారని ఆరోపిస్తూ హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. గోవు హిందూ సంప్రదాయంలో పవిత్రమైన స్థానం కలిగినదని, గో సంరక్షణ…

Read Full News

ఆన్‌లైన్ మెడిసిన్ అమ్మకాలపై ఫార్మసీల బంద్.. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారా?

తెలంగాణ వ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. మే 20న డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్ అసోసియేషన్ పిలుపుతో అనేక చిన్న పెద్ద మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఆన్‌లైన్ మెడిసిన్ సర్వీసులు, భారీ డిస్కౌంట్లు ఇస్తున్న పెద్ద ఫార్మసీ చైన్ సంస్థల కారణంగా తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆరోపిస్తూ ఈ బంద్ చేపట్టినట్లు అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు. ప్రధానంగా మెడిప్లస్, అపోలో వంటి పెద్ద ఫార్మసీ సంస్థలు భారీ డిస్కౌంట్లతో మందులు విక్రయించడం…

Read Full News

సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర వైద్య నిర్లక్ష్యం.. బాలింత కడుపులో కాటన్ మర్చిపోయిన డాక్టర్

పేద ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొందరు వైద్యుల నిర్లక్ష్యం రోగుల ప్రాణాలపై ముప్పుగా మారుతోందన్న ఆరోపణలు మళ్లీ వినిపిస్తున్నాయి. తాజాగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వెలుగుచూసిన ఒక ఘోర ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కాన్పు చేసిన బాలింత కడుపులో కాటన్ మర్చిపోయిన వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమె నెల రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఘటన సంచలనం రేపుతోంది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన నందిని అనే గర్భిణి గత నెల…

Read Full News

బ్రెయిన్ ట్యూమర్‌తో పోరాడుతున్న రమ్య.. సహాయం కోసం కుటుంబం ఆర్తనాదం

హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువతి రమ్య గత నాలుగు సంవత్సరాలుగా బ్రెయిన్ ట్యూమర్‌తో తీవ్రంగా పోరాడుతోంది. ఇప్పటికే రెండు సార్లు ప్రభుత్వ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు జరిగినప్పటికీ, వ్యాధి మళ్లీ తిరగబెట్టడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబం ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స కోసం ప్రజల సహాయం కోరుతోంది. రమ్య తల్లి తెలిపిన వివరాల ప్రకారం, మొదటగా గాంధీ ఆసుపత్రిలో ట్యూమర్‌కు ఆపరేషన్ చేశారు. అనంతరం కొంతకాలం పరిస్థితి…

Read Full News

మమ్మల్ని చంపేస్తామంటున్నారు”.. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌పై పీజీ నిర్వాహకుల ఆరోపణలు

హైదరాబాద్ అమీర్‌పేటలో నిర్వహిస్తున్న ఓ గర్ల్స్ పీజీ హాస్టల్ విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమను బెదిరిస్తూ, హాస్టల్‌ను బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని పీజీ నిర్వాహకులు మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, ఆయన భార్య శ్రీదేవిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ ప్రభుత్వాన్ని, పోలీసులను వేడుకుంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఏషియన్ పీజీ ఫర్ గర్ల్స్ నిర్వహిస్తున్న వీర హనుమాన్ రెడ్డి మాట్లాడుతూ, గత మూడు…

Read Full News

గన్మెన్లు.. బుగ్గ కార్లు.. లగ్జరీ ఆఫీసులు.. ఇదేనా కార్పొరేషన్ చైర్మన్ల పని?

తెలంగాణలో తాజాగా నియమితులైన కార్పొరేషన్ చైర్మన్ల వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతలు అప్పగించబడిన కొందరు చైర్మన్లు ఇప్పుడు అధికార దర్భం ప్రదర్శించడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంచి ఆఫీసులు కావాలి.. ఇద్దరు గన్మెన్లు కావాలి.. ప్రభుత్వ వాహనాలు కావాలి.. మంచి జీతం కావాలి అంటూ మంత్రుల చుట్టూ లాబీయింగ్ చేస్తున్నారనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం…

Read Full News

జూన్ 2 టార్గెట్ అంటూ కొత్త హామీలు.. కానీ పాత గ్యారెంటీల పరిస్థితి ఏంటి?

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2ను లక్ష్యంగా పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత సంక్షేమ పథకాల అమలుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటనలు చేస్తోంది. ఆరు గ్యారెంటీల్లో భాగంగా కొత్త దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, రెండు లక్షల కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు క్యాష్‌లెస్ చికిత్స వంటి పథకాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో వీటి విధి విధానాలను ఖరారు…

Read Full News