జిల్లాలు–మండలాల పునర్విభజన ఖాయం: జుడిషియల్ కమిషన్ ఏర్పాటు, 15 నుంచి 20 జిల్లాలపై ప్రభుత్వ ఫోకస్

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, డివిజన్ల పునర్విభజన ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు. ఇన్నాళ్లుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఈ ప్రక్రియ కోసం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో జుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వెల్లడించారు. 15 నుంచి 20 జిల్లాల వరకు అవకాశం ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్యను కనిష్టంగా 15 నుంచి గరిష్టంగా 20 జిల్లాల వరకు కుదించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్కో లోక్‌సభ…

Read Full News

అసభ్య వ్యాఖ్యలు, మీడియా వికృతీకరణలతో రేప్ కల్చర్ పెరుగుతోంది: మహిళా–ట్రాన్స్‌జెండర్ జాక్ గ్రూప్ తీవ్ర విమర్శ

ఇటీవలి కాలంలో జరుగుతున్న టీవీ చర్చలు, సోషల్ మీడియా డిబేట్లు ఎంతగా వక్రీకరణకు గురవుతున్నాయో అందరికీ తెలిసిన విషయమేనని మహిళా–ట్రాన్స్‌జెండర్ జాక్ గ్రూప్ స్పష్టం చేసింది. ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత దాడులు, అసభ్య వ్యాఖ్యలు చేయడం, వాటిని మీడియా చిలవల పలవలుగా మార్చి ప్రసారం చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని గ్రూప్ ప్రతినిధులు తెలిపారు. సంధ్యారెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శ కాంగ్రెస్ పార్టీకి చెందిన సంధ్యారెడ్డి ఒక నటుడిపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు, వ్యక్తిగత…

Read Full News

తెలంగాణలో ఆలయాలపై దాడులు, బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస: ప్రభుత్వాల స్పందన ఎక్కడ? – ఓకే టీవీ చర్చ

తెలంగాణలో ఇటీవల వరుసగా ఆలయాలపై జరుగుతున్న దాడులు, అదే సమయంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా ఆందోళనకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓకే టీవీ వేదికగా జరిగిన ప్రత్యేక చర్చలో ఈ అంశాలపై జర్నలిస్ట్ సిద్ధు గారు విస్తృతంగా స్పందించారు. తెలంగాణలో ఆలయాలపై దాడులు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలుచోట్ల దేవాలయాలపై దాడులు జరిగాయని చర్చలో పేర్కొన్నారు. రక్షాపురం, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ముత్యాలమ్మ ఆలయం, హనుమాన్ ఆలయాలు, శంషాబాద్ పరిసర…

Read Full News

హరీష్ రావు బీజేపీలోకి జంప్..? బీఆర్‌ఎస్–బీజేపీ పొత్తులపై పెరుగుతున్న ఊహాగానాలు

ఇటీవల సోషల్ మీడియాలో, ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో, మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీలో చేరబోతున్నారన్న వార్తలు వేగంగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఆయన తన సొంత బృందంతో కలిసి బీజేపీలోకి జంప్ అవుతారనే ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు మాత్రం వెలువడలేదు. బీజేపీ నాయకులతో హరీష్ రావు టచ్‌లో ఉన్నారన్న విషయంపై ఇప్పటికే పలుమార్లు అంతర్గత చర్చలు జరిగినట్లు సమాచారం. ఇదే సమయంలో, బీఆర్‌ఎస్ పార్టీ భవిష్యత్తుపై…

Read Full News

ఆలయాల వద్ద భద్రతపై ఆందోళన… ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఇటీవల కొన్ని ఆలయాల పరిసరాల్లో చోటు చేసుకున్న ఘటనలు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ఆలయాల పవిత్రతను కాపాడటం, ప్రజల భావోద్వేగాలను గౌరవించడం రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీసు శాఖకు ముఖ్య బాధ్యతగా పలువురు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత ఘటనల్లో నిందితులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ఎటువంటి మినహాయింపులు లేకుండా విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. “మానసిక ఆరోగ్యం” వంటి కారణాలతో కేసులు సడలించకుండా, వాస్తవాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆలయాల వద్ద భద్రతను బలోపేతం చేయాలని, సీసీటీవీ…

Read Full News

సెక్రెటేరియట్‌లోనే సస్పెన్స్ థ్రిల్లర్.. సినిమా టికెట్ రేట్ల వెనుక కనిపించని శక్తి ఎవరు? – హరీష్ రావు ఫైర్

రాష్ట్రంలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని బీఆర్‌ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకవైపు సినిమా టికెట్ ధరలు పెంచుతూ జీవోలు విడుదలవుతుంటే, మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు ఈ…

Read Full News

సెక్రెటేరియట్‌లోనే సస్పెన్స్ థ్రిల్లర్.. సినిమా టికెట్ రేట్ల వెనుక కనిపించని శక్తి ఎవరు? – హరీష్ రావు ఫైర్

రాష్ట్రంలో ఇప్పుడు థియేటర్ల కంటే సచివాలయంలోనే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని బీఆర్‌ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరల పెంపు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకవైపు సినిమా టికెట్ ధరలు పెంచుతూ జీవోలు విడుదలవుతుంటే, మరోవైపు ఆ శాఖకు బాధ్యత వహించాల్సిన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనకు ఈ…

Read Full News

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరే.. జనసేనతో పొత్తు లేదని స్పష్టం చేసిన రామచంద్రరావు

రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్పష్టంచేశారు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రశక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉపాధి పథకాలపై నిర్వహించిన సెమినార్‌లో మాట్లాడిన ఆయన ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తమ పార్టీ సత్తా ఏంటో తెలిసిపోయిందని రామచంద్రరావు వ్యాఖ్యానించారు. అయితే, వాస్తవ పరిస్థితి చూస్తే బీజేపీ…

Read Full News

రేవంత్ రెడ్డికి గెలుపా..? జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తేలిపోతుంది: బీఆర్ఎస్ ఫైర్

రేవంత్ రెడ్డి నిజంగా గెలవాలనుకుంటున్నారా? లేక మాటలకే పరిమితమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలే ప్రజల తీర్పు ఏమిటో స్పష్టంగా చెప్పబోతున్నాయని బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నాయకులు జీహెచ్ఎంసీపై తమకే విజయం ఖాయమంటూ చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా స్పందించింది. “సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 60 శాతం వచ్చినా, మాకు 40 శాతం వచ్చింది. బీజేపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు….

Read Full News

ఆ హీరోయిన్‌కు కేటీఆర్ వంద కోట్లు ఇచ్చారంటూ కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ (పీసీపీ) నాయకుడు గజ్జెల కాంతం సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, కేటీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ రాజకీయ వర్గాల్లో కలకలం రేపారు. గజ్జెల కాంతం మాట్లాడుతూ, 2022 జనవరి 24న ఓ కాంట్రాక్టర్, జ్యువెలరీ షాప్ యజమాని ఖాతాల నుంచి ఓ హీరోయిన్‌కు కేటీఆర్ రూ.100 కోట్లు పంపించారని ఆరోపించారు. ఆ డబ్బు మూలం ఏమిటో ప్రజలకు సమాధానం చెప్పాలని…

Read Full News