గ్రామ పంచాయతీ ఎన్నికలు: తొలి విడత ఫలితాలతో అలర్ట్ అయిన కాంగ్రెస్, రెండో విడతపై ఫోకస్ – బిఆర్ఎస్ కౌంటర్ వ్యూహాలు

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ ముగియడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మొదటి విడత ఫలితాల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు మెజారిటీ గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు దక్కించుకున్నప్పటికీ, బిఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. తొలి విడతలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ స్వగ్రామాల్లోనే సర్పంచ్ స్థానాలను గెలిపించుకోలేకపోవడం పార్టీకి హెచ్చరికగా మారింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్టానం వెంటనే రంగంలోకి దిగింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు, పార్టీ…

Read Full News

2027 జనగణనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం: కులగణన, 11,718 కోట్లు ఖర్చు – బీసీ రిజర్వేషన్లపై రాజకీయ దుమారం

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం 2027 జనగణనకు అధికారిక ఆమోదం తెలిపింది. ఈ జనగణనకు సంబంధించి రూ.11,718.24 కోట్ల నిధులు మంజూరు చేసింది. రెండు దశలుగా నిర్వహించే ఈ జనాభా లెక్కల సేకరణలో భాగంగా కులగణనను కూడా తొలిసారి చేపట్టనున్నారు. కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాల్లో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్పు, పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచే ప్రతిపాదన, బీమా రంగంలో 100 శాతం…

Read Full News

క్యూ న్యూస్ ఆఫీస్ ముందు సాయి ఈశ్వరాచారి మృతి: తీన్మార్ మల్లన్న పాత్రపై అనుమానాలు – హ్యూమన్ రైట్స్ కమిషన్‌కు డిజిటల్ మీడియా ఫిర్యాదు

తీన్మార్ మల్లన్నపై మీడియా నేతల తీవ్ర విమర్శలు డిసెంబర్ 4 ఘటనపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ సంచలన ఆరోపణలు డిసెంబర్ 4న సాయి ఈశ్వర్ చారి అనే యువకుడు క్యూ న్యూస్ ఆఫీస్ ముందు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటనపై అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TDMA) స్పష్టం చేసింది. అనుమానాలే కేంద్రబిందువు ఈ ఘటనకు సంబంధించి తీన్మార్ మల్లన్న…

Read Full News

తీన్మార్ మల్లన్నపై మీడియా నేతల ఆగ్రహం: బీసీ నినాదాన్ని స్వార్థ రాజకీయాలకు వాడుతున్నారు

తీన్మార్ మల్లన్నపై మీడియా వర్గాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. బీసీ నినాదాన్ని అడ్డుపెట్టుకుని స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ జర్నలిస్టులు, మీడియా సంస్థలపై వరుసగా కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వారు మండిపడ్డారు. హ్యూమన్ రైట్స్ కమిషన్ వేదికగా మీడియా మిత్రులు ఈ వ్యాఖ్యలు చేశారు. రమ్యకృష్ణ, చిలుక ప్రవీణ్‌తో పాటు పలు మీడియా సంస్థలు, ముఖ్యంగా ఓకే టీవీ సహా కొన్ని ఛానళ్లను టార్గెట్ చేస్తూ కేసులు పెట్టడం వెనుక రాజకీయ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు….

Read Full News

టాస్ మాత్రమే వేశాను.. అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుంది: కాంగ్రెస్, బీజేపీ నేతలపై కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టేలా బీఆర్ఎస్ నేత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇంతకాలం బయట పెడితే తెలంగాణ సిగ్గుపోతుందనే ఊరుకున్నా. ఇప్పటివరకు టాస్ మాత్రమే వేశాను. అసలైన టెస్ట్ మ్యాచ్ ఇంకా ముందుంది” అంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలను ఉద్దేశించి ఘాటైన హెచ్చరికలు చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. తన భర్తపై నిరాధార ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం సాగిస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తానని…

Read Full News

మల్లన్న వ్యవహారంపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఎన్హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు

తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TGDMA) తరపున అధ్యక్షులు ఉప్పాల రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జెసన్ గారి నేతృత్వంలో, రాష్ట్రంలోని పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు కలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. మల్లన్నకు సంబంధించిన అరెస్టులు, అనంతర పరిణామాలు, అలాగే మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు వారు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మల్లన్న అరెస్టు అయిన రోజునే తాము ప్రశ్నించామని, అప్పట్లో ప్రశ్నించే…

Read Full News

మల్లన్న వ్యవహారంపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఎన్హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు

తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TGDMA) తరపున అధ్యక్షులు ఉప్పాల రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జెసన్ గారి నేతృత్వంలో, రాష్ట్రంలోని పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు కలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. మల్లన్నకు సంబంధించిన అరెస్టులు, అనంతర పరిణామాలు, అలాగే మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు వారు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మల్లన్న అరెస్టు అయిన రోజునే తాము ప్రశ్నించామని, అప్పట్లో ప్రశ్నించే…

Read Full News

మల్లన్న వ్యవహారంపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఎన్హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు

తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TGDMA) తరపున అధ్యక్షులు ఉప్పాల రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జెసన్ గారి నేతృత్వంలో, రాష్ట్రంలోని పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు కలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. మల్లన్నకు సంబంధించిన అరెస్టులు, అనంతర పరిణామాలు, అలాగే మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు వారు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మల్లన్న అరెస్టు అయిన రోజునే తాము ప్రశ్నించామని, అప్పట్లో ప్రశ్నించే…

Read Full News

ఆర్టికల్ 21 ఉల్లంఘన: క్యూ న్యూస్ కార్యాలయం ముందు ఈశ్వరాచారి మృతి కేసులో ఫేర్ ఇన్వెస్టిగేషన్ డిమాండ్

హ్యూమన్ రైట్స్ ఉల్లంఘనలో భాగంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (Right to Life & Right to Dignity) స్పష్టంగా ఉల్లంఘించబడిందనే ఆరోపణలు ఈశ్వరాచారి మృతి ఘటనలో తీవ్రంగా వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక మీడియా సంస్థ అధినేతగా మాత్రమే కాకుండా, శాసనమండలి సభ్యుడు (ఎమ్ఎల్సీ)గా ఉండి కూడా ఈ ఘటనను అడ్డుకోలేకపోయాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈశ్వరాచారి అనేకసార్లు క్యూ న్యూస్ కార్యాలయానికి వెళ్లినట్టు, అక్కడ జరిగిన సంఘటనలపై సీసీటీవీ ఫుటేజ్ మొత్తం…

Read Full News

ఉంగరం గుర్తుతో బరిలో బలవంత్ రెడ్డి: గ్రామాభివృద్ధికే ప్రాధాన్యత

గ్రామ సర్పంచ్ పదవికి ఉంగరం గుర్తుతో పోటీ చేస్తున్న బలవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాభివృద్ధి పట్ల తన నిబద్ధతను వెల్లడించారు. తాను గతంలో సర్పంచ్‌గా ఉన్నప్పుడు ఎటువంటి సహాయం, అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని చెప్పే వారు ఉన్నప్పటికీ, గ్రామ పరిస్థితిని నిజంగా మారుస్తానన్న సంకల్పంతో మళ్లీ ప్రజల ముందుకు వచ్చానని వెల్లడించారు. ఉమ్మడి పంచాయతీ కాలంలో గ్రామం ఎలా ఉండేదో, ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందో ప్రజలే చెబుతారని అన్నారు. ప్రతి ఇంట్లో తనను…

Read Full News