నిరుద్యోగుల వాయిస్ను అణచలేరు – యువనాయకుడు వినయ్ విప్లవ్ ఆవేశం
జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్రంగా బరిలో వినయ్ విప్లవ్ – నిరుద్యోగ యువతకు కొత్త స్వరం రాజకీయ నేపథ్యం: నామినేషన్ రద్దు: ప్రభుత్వంపై విమర్శలు:
జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్రంగా బరిలో వినయ్ విప్లవ్ – నిరుద్యోగ యువతకు కొత్త స్వరం రాజకీయ నేపథ్యం: నామినేషన్ రద్దు: ప్రభుత్వంపై విమర్శలు:
తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణ జాగృతి నేత కల్వకుంట్ల కవిత చేపట్టిన ‘జనం బాట’ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకుని, సమాజంలోని వివిధ వర్గాలు — యువత, మహిళలు, కూలీలు, రైతులు — ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ యాత్ర లక్ష్యమని జాగృతి ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. కవిత చేపట్టిన ఈ పథకం ప్రజానికం నుంచే రూపొందిందని, ఇది ఎన్నికల రాజకీయాల కోసం కాదని ఆయన స్పష్టం…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ప్రభుత్వ విధానాలు, నాయకత్వం మరియు అభివృద్ధి అంశాలపై విమర్శలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రివర్గ సభ్యులపై పలు వర్గాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ విమర్శల్లో ముఖ్యంగా ఐటీ శాఖ పనితీరు, నిరుద్యోగ సమస్యలు, భూకబ్జాలు మరియు నాయకత్వ లోపం ప్రధానాంశాలుగా ఉన్నాయి. ఐటీ శాఖపై విమర్శలు:ఐటీ శాఖ మంత్రిగా ఉన్న దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిపై “అభివృద్ధి పేరుతో ఫలితాలు లేవు” అనే విమర్శలు…
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు కొత్త మలుపు వచ్చింది. నిరుద్యోగులు స్వయంగా బరిలోకి దిగుతూ తమ ఆవేదనను ప్రజా వేదికగా మార్చుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ హామీలను నిలబెట్టుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిరుద్యోగుల ప్రతినిధి మాట్లాడుతూ – “కాంగ్రెస్ పార్టీని నమ్మి నిరుద్యోగులు బస్ యాత్రలు చేశారు, ఇంటింటికీ వెళ్లి ఓట్లు వేయించారు. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించింది. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒకటిన్నర నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. పోలీస్,…