మరోసారి ఏసీబీకి చిక్కిన డీఈ ముత్యం వెంకటరమణ.. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులపై దర్యాప్తు

తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి భారీ అవినీతి కేసును వెలుగులోకి తీసుకొచ్చింది. ఖైరతాబాద్‌లోని తెలంగాణ రిన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (TGREDCO) డివిజనల్ ఇంజనీర్ (డీఈ) ముత్యం వెంకటరమణపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ఆయన నివాసంతో పాటు బంధువులు, బినామీల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌లోని మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో జరిగిన ఈ తనిఖీల్లో భారీ మొత్తంలో స్థిర, చర ఆస్తులు…

Read Full News

పైసలు ఇస్తే ఉద్యోగం? సివిల్ సప్లైస్‌లో అవుట్సోర్సింగ్ దందాపై ఆరోపణలు

సివిల్ సప్లైస్ శాఖలో అవుట్సోర్సింగ్ నియామకాలపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైసలు ఇస్తే ఉద్యోగాలు ఇస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా 70 ఏళ్లకు పైబడిన రిటైర్డ్ ఉద్యోగులను కూడా కొనసాగించడం వివాదాస్పదంగా మారింది. శాఖలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉన్నప్పటికీ కీలక నిర్ణయాలు జనరల్ మేనేజర్ల ఆధీనంలోనే జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది కమిషన్లను కూడా తప్పుదారి పట్టిస్తూ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం సివిల్ సప్లైస్‌లో అత్యంత కీలకం. ప్రజలకు…

Read Full News

కాళేశ్వరం మాజీ ఈఎన్సీ హరిరామ్ ఆస్తుల జప్తు — 40 వేల కోట్ల పనులపై విజిలెన్స్ దర్యాప్తు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ENC) గా పనిచేసిన బి. హరిరామ్ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జప్తు చేయాలని నిర్ణయించింది.నీటి పారుదల శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జ సోమవారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిందితుడైన హరిరామ్‌పై ఏసీబీ (ACB) ఇప్పటికే కేసు నమోదు చేసి, సోదాలు కూడా నిర్వహించింది. ఇప్పుడు కోర్టు అనుమతితో ఆయన ఆస్తుల జప్తుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. 🔹 జప్తు కానున్న…

Read Full News