ఆడంబర రాజకీయాలు వద్దు… నిజాయితీకి ఓటేయండి: కామారెడ్డి ప్రజలకు రమణ రెడ్డి పిలుపు

కామారెడ్డి ప్రజలు విజ్ఞులని, ఇద్దరు ముఖ్యమంత్రులు పోటీ చేసినా తనను గెలిపించిన ప్రజల తీర్పు ప్రత్యేకమని రమణ రెడ్డి అన్నారు. తాను గెలిచే ముందు ఎలా సాధారణంగా వచ్చానో, గెలిచిన తర్వాత కూడా అలాగే సాధారణ జీవనం కొనసాగిస్తున్నానని తెలిపారు. భారీ కాన్వాయ్‌లు, ఫ్లెక్సీలు, ఆడంబర కార్యక్రమాలు పెట్టుకోవడం నాయకత్వానికి గుర్తు కాదని స్పష్టం చేశారు. ప్రజల డబ్బుతో ప్రదర్శనలు చేయడం రాజకీయ సంస్కృతి కాదని విమర్శించారు. పెద్ద ఎత్తున వాహనాలు, కార్యక్రమాలు నిర్వహించడానికి ఖర్చు చేసే…

Read More

ఓటు హక్కు వినియోగించుకోండి… అభివృద్ధిని ప్రశ్నించే హక్కు కోల్పోకండి: పట్టణ ప్రజలకు పిలుపు

ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి ఉన్న అత్యంత విలువైన హక్కు అని, దాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఓటు వేయడాన్ని ఒక బాధ్యతగా భావిస్తూ తప్పకుండా పోలింగ్ కేంద్రాలకు వస్తారని పేర్కొన్నారు. “మేము ఓటు వేయకపోతే మేము చనిపోయినట్టే” అనే భావనతో గ్రామీణ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగిస్తున్నారని తెలిపారు. అయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం ఆందోళన కలిగించే విషయమన్నారు….

Read More

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల: కోడ్ అమల్లోకి, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మాత్రమే కోడ్ అమల్లో ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో కొత్త ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అధికారిక పర్యటనలు, సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు వీలు ఉండదని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, కనీసం 85…

Read More

ఓటు విలువ కోటరు సీసా కాదు – గ్రామ రాజకీయాలపై ప్రశ్నలు”

గ్రామస్థాయిలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు ఓటు విలువను, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాయి. ప్రత్యేకంగా, ఓటును కోటరు సీసాలు, చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి కొనేసే పరిస్థితి బాధాకరంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “నోటికి ఓటు, ఊరికి వెన్నుపోటు” అనే విమర్శలు ఈ ఎన్నికల్లో మరింతగా వినిపిస్తున్నాయి. ఐదు వందల రూపాయల కోసం ఐదేళ్ల భవిష్యత్తు తాకట్టు పెట్టేయడం ప్రజాస్వామ్యంపై అవమానమా? అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని ఆలోచింపజేస్తోంది. ఒక సర్పంచ్ నెలజీతం ₹6,500 మాత్రమే….

Read More

బీసీ రిజర్వేషన్‌ వివాదం, మెస్సీ బ్రాండ్ అంబాసిడర్ చర్చ: తెలంగాణ రాజకీయాల్లో వేడి

ప్రస్తుతం మా స్టూడియోలో బక్క జర్సన్ గారు ఉన్నారు.తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, బీసీ రిజర్వేషన్లపై వివాదం, సర్పంచ్ ఎన్నికలు, పార్లమెంట్ శీతాకాల సమావేశాల వరకు అనేక అంశాలపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ పై అసంతృప్తి తెలంగాణలో ప్రస్తుతం 42% బీసీ రిజర్వేషన్ల విషయంపై పెద్ద వివాదమే నెలకొంది.బీసీ సంఘాలు ప్రభుత్వం తప్పుడు హామీలు ఇస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బక్క జర్సన్ వ్యాఖ్యల్లో ముఖ్యాంశాలు: జర్సన్ గారి మాటల్లో:

Read More

పంచాయతీ ఎన్నికలు జ్వాలలు: విద్య నుంచి గ్రామ రాజకీయాల దాకా తెలంగాణ వాస్తవ స్థితి

ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో చదివినవాళ్లే IPS, IAS, శాస్త్రవేత్తలు, పెద్ద వ్యాపారస్తులు అయ్యారు.కానీ ఇప్పుడు అదే ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం అంటే చాలామందికి భయం, సందేహం, నిరాశ. 👉 ప్రశ్న ఒక్కటే — విద్యా వ్యవస్థ క్షీణించిందా? లేక రాజకీయాలు విద్యపై ప్రభావం చూపుతున్నాయా? పంచాయతీ ఎన్నికల్లో జ్వాలలు తొలి దశ పంచాయతీ ఎన్నికలకు విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది.4236 గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాగా, మొత్తం 25,654 మంది సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. అంటే…

Read More

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హీరో గోపీచంద్ ఓటు హక్కు వినియోగం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సినీ హీరో గోపీచంద్ తన ఓటు హక్కును వినియోగించారు.మహిళా సమాజం పోలింగ్ కేంద్రంలో ఆయన వచ్చి ఓటు వేసారు.తర్వాత మీడియా ముందుకు వచ్చి తన సిరా గుర్తు చూపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సందేశం ఇచ్చారు.“ఓటు మన హక్కు, మన భవిష్యత్తు నిర్ణయించే శక్తి. అందరూ తప్పనిసరిగా ఓటు వేయాలి” అని గోపీచంద్ అన్నారు.పోలింగ్ కేంద్రం వద్ద ఆయనను చూసేందుకు అభిమానులు, ఓటర్లు పెద్ద ఎత్తున…

Read More

ఓటు వేయకుంటే చచ్చిపోయినట్టే లెక్క” — జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో వృద్ధురాలి స్ఫూర్తిదాయక సందేశం

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓటింగ్‌ మందకొడిగా సాగుతున్నప్పటికీ, ఓ వృద్ధురాలు చూపిన ప్రజాస్వామ్య స్పూర్తి అందరినీ ఆకట్టుకుంది. నడవలేకపోయినా, వీల్‌చైర్‌లో వచ్చి ఓటు వేసిన వృద్ధురాలు, ఓటు ప్రాముఖ్యతపై యువతకు గొప్ప సందేశం ఇచ్చారు. తన ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, “ఓటు వేయకుంటే చచ్చిపోయినట్టే లెక్క” అని వ్యాఖ్యానించారు. ఎంత కష్టమైనా సరే, ప్రతి పౌరుడు వచ్చి ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు. “నేను నడవలేను, అయినా వచ్చి ఓటు వేస్తున్నాను. కానీ యువకులు…

Read More

ఓటర్ ఐడి లేకుండా ఓటింగ్—జేఏచ్ఎంసి ప్రకటనపై ప్రజల ఆందోళన: బహుళ ఓట్లు, మోసాల భయం

నగరంలో జేఏచ్ఎంసి కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ విడుదల చేసిన తాజా ప్రకటన ఒకసారి పౌరులలో కలకలం సృష్టించింది. జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక (నవెంబర్ 11) నేపథ్యంలో, ఓటర్ గుర్తింపు కార్డు (Voter ID) లేకపోయినా, ఓటరు జాబితాలో పేరు ఉన్నట్లయితే 12 రకాల ప్రత్యామ్నాయ ఫోటో ఆధారిత ఐడీల్లో ఏదైనా ఒకటితో ఓటు వేయొచ్చునని అధికారులు వెల్లడించారు. ఇదే నిర్ణయం ప్రజలలో ఒక కీలక శంకను తెచ్చి పెట్టింది — ఆలా…

Read More