భర్త మృతి తర్వాత ఆస్తి కోసం పోరాటం.. వేధింపులు, దాడులు చేస్తున్నారని మహిళ ఆవేదన

భర్త మరణం తర్వాత తనకు రావాల్సిన ఆస్తి వాటా ఇవ్వకుండా కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధిస్తున్నారని ఓ మహిళ కన్నీటి పర్యంతమైంది. గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న తనకు వివాహం జరిగిన తర్వాత కూడా ప్రశాంతమైన జీవితం దక్కలేదని చెప్పింది. భర్త జీవించి ఉన్న సమయంలోనే కుటుంబంలో విభేదాలు ఉండేవని, భర్త మరణించిన…

Read Full News

హోం మినిస్టర్ కొడుకు అయినా చట్టం ముందు ఒక్కరే”.. బండి భగీరథ కేసుపై ఆగ్రహం

బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ప్రజల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా, యూట్యూబ్ చర్చలు, ఫోన్ కాల్స్, ప్రజాభిప్రాయాల్లో ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వైరల్ అవుతున్న ఓ వీడియోలో కొందరు యువకులు మాట్లాడుతూ “ఆయన దేశ హోంమినిస్టర్ కొడుకు అయినా సరే చట్టం ముందు అందరూ సమానమే” అంటూ వ్యాఖ్యానించారు….

Read Full News