ఫీజ్ రీయింబర్స్మెంట్ నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి.. కొత్త విధానంపై సందేహాలు, విద్యార్థుల్లో ఆందోళనలు
రాష్ట్ర ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్మెంట్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ విధానంలో కీలక మార్పులు తీసుకురానుంది. ఇప్పటివరకు కాలేజీల ఖాతాల్లో జమ అవుతున్న ఫీజ్ రీయింబర్స్మెంట్ నిధులను ఇకపై నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయాలని నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఎస్సీ విద్యార్థులకు అమలవుతున్న ఈ విధానాన్ని ఇకపై ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ మరియు దివ్యాంగ…

