బండి సంజయ్ కొడుకు కేసుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. విచారణ ఎదుర్కోాలని సూచన

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన కేసుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. “నీ కొడుకుని తీసుకొచ్చి పోలీసులకు అప్పగించు.. విచారణను ధైర్యంగా ఎదుర్కో” అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ కేసులో తన పేరు ప్రస్తావించొద్దని, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎం స్పందించారు….

Read More

తెలంగాణలో బీజేపీకి ఛాన్స్ లేదా? మోదీ సభపై తీవ్ర విమర్శలు.. బెంగాల్ రాజకీయాలతో పోలిక

దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం, బీజేపీ విస్తరణ వ్యూహం, తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాజకీయ పరిణామాలను తెలంగాణ రాజకీయాలతో పోలుస్తూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బెంగాల్‌లో మమతా బెనర్జీ ఆధిపత్యాన్ని బీజేపీ సవాల్ చేయడం, తమిళనాడులో కొత్త రాజకీయ శక్తుల ఎంట్రీ వంటి అంశాలు తెలంగాణలో కూడా ప్రభావం చూపుతాయా అనే చర్చ జోరందుకుంది. విశ్లేషకుల అభిప్రాయం…

Read More

తెలంగాణలో బీజేపీకి బెంగాల్ ఫార్ములా పనిచేస్తుందా?.. మోదీ వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషణ

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన మోదీ, “బెంగాల్ తరహాలో తెలంగాణలో కూడా మార్పు సంకేతాలు కనిపిస్తున్నాయి” అంటూ వ్యాఖ్యానించడం రాజకీయ చర్చకు దారితీసింది. కుటుంబ పాలన, అవినీతి రాజకీయాలకు ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కమలం వికసించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే రాజకీయ విశ్లేషకులు…

Read More

తెలంగాణపై బీజేపీ ఫోకస్.. రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ, భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు

దేశ ప్రధాని నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్‌కు రానుండటంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో ఆయన తొలి పర్యటన కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సాధించిన విజయాల తర్వాత ఇప్పుడు పార్టీ ఫోకస్ పూర్తిగా తెలంగాణపై పడిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాలతో పాటు భారీ బహిరంగ సభలో కూడా…

Read More

రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలంటూ లోక్‌సభలో తీర్మాన నోటీసు… బీజేపీ ఎంపీ దుబే సంచలన డిమాండ్

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని భారతీయ జనతా పార్టీ ఎంపీ నిషికాంత్ దుబే డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. దేశాన్ని తప్పుదారి పట్టించే చర్యలు చేస్తున్నారని ఆరోపిస్తూ ఈ డిమాండ్ చేసినట్లు చెప్పారు. రాహుల్ గాంధీ విదేశీ శక్తుల ప్రభావంతో దేశ…

Read More

బీజేపీ జాతీయ అధ్యక్షుడి తెలంగాణ పర్యటనపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు తొలిసారి తెలంగాణకు వస్తున్న సందర్భంలో రాష్ట్ర వాస్తవ పరిస్థితులపై స్పష్టత అవసరమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు రెచ్చగొడితే రెచ్చిపోయే వారు కాదని, మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలను వారు తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దేవుళ్లను రాజకీయాల్లోకి లాగలేదని, లౌకిక విలువలకే కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణ నుంచి బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి కేంద్ర…

Read More

తెలంగాణ కాంగ్రెస్‌లో కలహాలు: రేవంత్ రెడ్డి నాయకత్వంపై పెరుగుతున్న విమర్శలు

రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రశ్నలు, స్కామ్‌లపై ఆరోపణలు ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, అసమ్మతి స్వరాలు బహిరంగంగా వినిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మీడియా వేదికలపై వస్తున్న కథనాలు, నేతల వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్‌లో చీలికలు తప్పవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి అనేది కొత్త కాదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా అంతర్గత భేదాభిప్రాయాలు ఉండేవని నేతలు గుర్తు…

Read More

నేషనల్ హెరాల్డ్ కేసు: ఈడీని ఆయుధంగా మార్చి ప్రతిపక్షాలపై దాడి – బీజేపీపై కాంగ్రెస్ ఫైర్

నేషనల్ హెరాల్డ్ కేసును కేంద్రంగా చేసుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ – బీజేపీ మధ్య రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీతో మాట్లాడిన కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్, బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఇన్‌కమ్ ట్యాక్స్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై పెట్టిన ఈడీ కేసులను ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో, ఆ విషయాన్ని దేశ…

Read More

నేషనల్ హెరాల్డ్ కేస్: ఈడీ నోటీసులతో కాంగ్రెస్‌ను భయపెట్టలేరు – బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

నేషనల్ హెరాల్డ్ కేస్ నేపథ్యంలో కాంగ్రెస్ – బీజేపీ మధ్య రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంపై స్పందిస్తూ, ఇది ఇక్కడితో ఆగేది కాదని, ముందు ముందు పోరాటం మరింత ఉధృతమవుతుందని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా మార్చుకుని ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని దేశం మొత్తం…

Read More

స్మగ్లింగ్‌ నుండి భూ కబ్జా వరకూ — మంత్రి పొంగులేటి కుమారుడిపై సంచలన ఆరోపణలు!”

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు — రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో వికారాబాద్‌లో 100 కోట్లకు పైగా విలువైన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు. ఈ వ్యవహారంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరును బెనామీ కవచంగా ఉపయోగించారని, పలు బాధితులు ఆరోపిస్తున్నారు. 🔻 స్మగ్లింగ్ కేసుల చరిత్ర? మంత్రి కుమారుడి పేరు ఇప్పటికే వివాదాల్లోకి వచ్చింది.కస్టమ్స్ శాఖ చేసిన తనిఖీల్లో, భారీ విలువైన విదేశీ వాచీలు అక్రమంగా దిగుమతి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని,…

Read More