తమిళనాడులో టీవీకే సంచలనం.. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువలో విజయ్ పార్టీ!

నమస్తే.. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మార్పులకు ఈ అసెంబ్లీ ఎన్నికలు వేదికగా మారుతున్నాయి. ఇప్పటివరకు డీఎంకే – అన్నాడీఎంకే పార్టీల మధ్యే ప్రధాన పోటీ కొనసాగుతూ వచ్చిన తమిళ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త శక్తిగా టీవీకే పార్టీ దూసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సినీ నటుడు తలపతి విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కళగం (TVK) పార్టీ ఈ ఎన్నికల్లో సంచలన ఫలితాల దిశగా అడుగులు వేస్తూ రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజా లెక్కల ప్రకారం టీవీకే…

Read Full News

కరీంనగర్ ఘటనపై బండి సంజయ్ రాజీనామా డిమాండ్ హాస్యాస్పదం: బీఆర్‌ఎస్‌పై చీకోటి ప్రవీణ్ ఫైర్

కరీంనగర్‌లో జరిగిన నగల దుకాణం దోపిడీ ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై బీజేపీ నేత, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వర్గాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో చీకోటి ప్రవీణ్ బీఆర్‌ఎస్ నేతలపై మండిపడ్డారు. “జై శ్రీరాం… అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్‌ఎస్ నేతలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కరీంనగర్‌లో దోపిడీ జరిగితే కేంద్రంలో సహాయ మంత్రిగా ఉన్న బండి…

Read Full News

తమిళనాడులో టీవీకే సంచలనం.. విజయ్ పార్టీకి భారీ ఆధిక్యం, డీఎంకే వెనుకంజ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని విధంగా నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. రాజకీయాల్లోకి చాలా తక్కువ సమయంలోనే అడుగుపెట్టిన విజయ్, ప్రజల్లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకొని ఇప్పుడు ప్రధాన రాజకీయ శక్తిగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా యువత, సినిమా అభిమానులు, మార్పు కోరుకుంటున్న ఓటర్లు పెద్ద ఎత్తున టీవీకే వైపు మొగ్గుచూపినట్లు ఫలితాల ధోరణి స్పష్టంగా చూపిస్తోంది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో తాజా…

Read Full News

టీడీకే కార్యాలయం వద్ద ఉత్కంఠ.. భారీ భద్రత మధ్య కొనసాగుతున్న నిశ్శబ్దం

టీడీకే పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నట్లు సమాచారం. భారీ భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదని మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉదయం నుంచే పోలీసులు అప్రమత్తంగా ఉండగా, కార్యాలయం పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. మీడియా ప్రతినిధుల సమాచారం ప్రకారం, పార్టీ కార్యాలయం వద్ద అభిమానులు లేదా కార్యకర్తల రద్దీ పెద్దగా కనిపించకపోయినా, భద్రతాపరమైన ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొంతమంది కీలక వ్యక్తులు కార్యాలయం లోపలే ఉన్నారని సమాచారం. ప్రముఖ నిర్మాత ఆనంద్…

Read Full News

ఇండిగో బంపర్ ఆఫర్ – ప్రయాణికులకు ₹10,000 వౌచర్; H1B వీసాదారులకు ట్రంప్ షాక్, ఇంటర్వ్యూలు రద్దు

ఇండిగో ఎయిర్‌లైన్స్ తమ ప్రయాణికులకు భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవల జరిగిన లోపాలను సరిదిద్దుకునే భాగంగా, ప్రయాణికులకు ₹10,000 ట్రావెల్ వౌచర్ అందజేస్తోంది. ఈ వౌచర్‌ను వచ్చే 12 నెలల్లో ఎప్పుడైనా ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. ఇండిగో చేసిన తప్పిదానికి ఈ విధంగా పరిహారం ఇస్తున్నట్లు విమానయాన రంగం పేర్కొంటోంది. ఇక మరోవైపు, అమెరికాలో ఉన్న H1B వీసాదారులకు భారీ షాక్ తగిలింది. అమెరికా అకస్మాత్తుగా వీసా ఇంటర్వ్యూలను రద్దు చేయడంతో వీసాదారులు తీవ్రమైన ఇబ్బందులకు…

Read Full News

ఖైరతాబాద్ ఉపఎన్నిక కౌంట్‌డౌన్ స్టార్ట్ — ఫ్లెక్సులతో దానం నాగేంద్ర సంకేతం?

ఖైరతాబాద్ ఉపఎన్నికపై స్పష్టత? ఫ్లెక్సులతో దానం నాగేంద్ర సంకేతం ఇచ్చేశారా? హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ నియోజక వర్గంలో ఉపఎన్నిక జరగబోతుందనే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కాంగ్రెస్‌కు వెళ్లినప్పటి నుంచి ఆయన రాజీనామా చేస్తారా? లేదా అనర్హత వేట పడుతుందా? అనే ప్రశ్నలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కేబీఆర్‌ పార్క్ వద్ద ఫ్లెక్సుల సందడి కేబీఆర్‌ పార్క్‌ సర్కిల్ వద్ద కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సులు వరుసగా కనిపిస్తున్నాయి. ఈ ఫ్లెక్సులన్నింటిలో కూడా దానం…

Read Full News

పూలమ్మిండు పాలమ్మిండు ఎకరాల కబ్జా? — మల్లారెడ్డి‌పై కవిత సీరియస్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. బంగారు తెలంగాణ బ్యాచ్ నేతల్లో ఒకరైన ఎమ్మెల్యే మల్లారెడ్డి‌పై మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల మేడ్చల్ జిల్లా పర్యటనలో మాట్లాడిన ఆమె, మల్లారెడ్డి వేల ఎకరాల భూములను కబ్జా చేశారని, ప్రజల కోసం మాత్రం ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. “పూలమ్మిండు, పాలమ్మిండు—వేల ఎకరాలు కబ్జా పెట్టిండు మల్లారెడ్డి. పేదల కోసం ఆయన చేసినది ఏమీ లేదు” అని కవిత వ్యాఖ్యానించారు….

Read Full News

సాయి ఈశ్వరాచారి మరణం: బీసీ రిజర్వేషన్‌పై ఆగ్రహం, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. బీసీ వర్గానికి చెందిన సాయి ఈశ్వరాచారి ఆత్మహత్యయత్నం చేసి తరువాత మరణించడం రాష్ట్రవ్యాప్తంగా భారీగా చర్చనీయాంశమైంది. ఇది సాధారణ మరణం కాదని, రాజకీయ హామీల మోసం చేయడంతో వచ్చిన నిరాశ, ఆవేదన ఈ పరిణామానికి దారితీసిందని బీసీ సంఘాలు, ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఘటన హిమాయత్‌నగర్‌లో ఉన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు జరిగింది. అక్కడే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న సాయి ఈశ్వర్‌ను వెంటనే స్థానికులు…

Read Full News

ఈశ్వరాచారి ఆత్మహత్యపై తీవ్ర ఆగ్రహం: ప్రభుత్వం, రాజకీయ నాయకులే కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలు

ఉప్పల్ ప్రాంతానికి చెందిన సాయి ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమవుతోంది. ఈ ఘటన సాధారణ ఆత్మహత్య కాదని, ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆవేదన వ్యక్తమవుతోంది. ఈశ్వరాచారి మరణంపై మాట్లాడిన నేతలు, కార్యకర్తలు ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించారు. “ఇది ఆత్మహత్య కాదు — రాజకీయ హత్య,” అని వ్యాఖ్యానించారు. ◼ రాజకీయ వాగ్దానాలే కారణమా? 42% రిజర్వేషన్లు, ఉద్యోగాలు, విద్య అవకాశాలు, సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి ప్రజలను…

Read Full News

మావోయిస్టుల మృతదేహాలు బూటకపు ఎన్కౌంటర్లు: హిడ్మా–శంకర్ హత్యలపై మావోయిస్టుల సెన్సేషన్ లేఖ”

ఆంధ్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన తాజా ఎన్కౌంటర్‌పై మావోయిస్టులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల మారేడుమిల్లి–రంపచోడవరం పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లలో హతమైన మావోయిస్టులు ఎన్కౌంటర్‌లో కాకుండా అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టి చంపేశారని మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఆరోపించింది. డీకేఎస్‌జెడ్‌సీ పేరిట విడుదలైన లేఖలో, కామ్రేడ్ హిడ్మా, శంకర్ సహా మరో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు నిరాయుధులుగా అరెస్టు చేసి, హత్య చేశారని స్పష్టం చేసింది. ఈ హత్యలు కచ్చితంగా బూటకపు ఎన్కౌంటర్లే అన్నది లేఖలో…

Read Full News