ఫోన్ ట్యాపింగ్ విచారణలో కక్షసాధింపు లేదు.. చట్టం తన పని తాను చేస్తుంది: కాంగ్రెస్ స్పష్టం

గత పదేళ్ల పాలనలో జరిగిన తప్పిదాల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశమైన ఫోన్ ట్యాపింగ్, డ్రోన్ ట్రాఫిక్ వ్యవహారాలపై చట్టబద్ధంగా విచారణ కొనసాగుతున్న తరుణంలో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎవరిపైనా వ్యక్తిగత కక్ష సాధింపుల ఆలోచన లేదని, గతంలో ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా పనిచేసిన వారిపట్ల…

Read More

తెలంగాణలో గౌడ సంఘాల సమస్యలు: హామీలు నెరవేరకపోవడం మరియు విధాన లోపాలు

తెలంగాణలో గౌడ సంఘాలు ప్రభుత్వ హామీలను పొందినప్పటికీ, అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. గత ప్రభుత్వం మద్య షాపులలో 15% రిజర్వేషన్ ఇచ్చింది, ఇప్పుడు 25% హామీ ఇచ్చినప్పటికీ, విధాన అమలు ఆలస్యం, సురక్షా మరియు ఆర్థిక సహాయం అందకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. మహేష్ కుమార్ గౌడు, పొన్నం ప్రభాకర్ గౌడ్ లాంటి నాయకులు, వృత్తిపరమైన ప్రమాదాల బాధిత కుటుంబాలకు మద్దతు, వనరుల సరైన కేటాయింపు, ప్రభుత్వ హామీల పూర్ణంగా అమలు చేయకపోవడం వంటి అంశాలను హైలైట్…

Read More

కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? బీజేపీ ప్రశ్నలపై తిరిగి బీజేపీకే ప్రశ్నలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు ప్రశ్నించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. విచారణ పేరుతో కాలయాపన జరుగుతోందని, కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. అయితే ఇదే ప్రశ్నను బీజేపీపై వేసుకుంటే పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో సీబీఐ విచారణకు అప్పగించాలంటూ డిమాండ్ చేసిన బీజేపీ, చివరకు…

Read More

వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు వ్యతిరేక సంకేతాలా? రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అంతర్గత అసంతృప్తి బయటపడుతోందా?

ఇటీవల ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల ఫీజుల దోపిడీపై వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన మాట్లాడిన తీరు చూస్తే, అది కేవలం విద్యా వ్యవస్థపై విమర్శగా కాకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలపై పరోక్ష విమర్శగా కూడా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “నేను గనుక విద్యాశాఖ మంత్రిని అయితే ప్రైవేట్ కాలేజీల ఫీజులను కచ్చితంగా నియంత్రించేవాడిని, కాలేజీలను మూసివేసే వరకు వెళ్తాను” అని వెంకట్ రెడ్డి చెప్పడం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి…

Read More

ఎమ్మెల్యేల మీటింగ్లు, అంతర్గత తిరుగుబాటు సంకేతాలు: ప్రజల్లో నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి రోజు రోజుకీ బహిరంగమవుతోంది. ఒక ఎమ్మెల్యే 30 మంది ఎమ్మెల్యేలను, మరో కీలక మంత్రి 15 మంది ఎమ్మెల్యేలను విడివిడిగా కూడబెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మీటింగ్లు ఎందుకు జరుగుతున్నాయన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే—ప్రభుత్వంలో అంతర్గత అస్థిరత పెరిగిపోతోందన్న సంకేతం. ప్రజల అభిప్రాయం ఇప్పటికే స్పష్టంగా బయటపడుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎవరిని మైక్ పెట్టి అడిగినా, ప్రభుత్వం మీద తీవ్ర అసహనం వ్యక్తమవుతోందని వారు చెబుతున్నారు. అయితే…

Read More

బీజేపీ ఆలస్య స్పందన నుంచి కాంగ్రెస్ అంతర్గత అసంతృప్తి వరకు: తెలంగాణ రాజకీయాల్లో మరిగుతున్న ఆగ్రహం

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయి. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా—ప్రజా సమస్యల కంటే రాజకీయ లెక్కలే ముందున్నాయన్న భావన బలపడుతోంది. అంతర్జాతీయంగా మెస్సీ మ్యాచ్ జరిగిపోయిన చాలా రోజుల తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించడం, “ఇప్పుడు నిద్ర లేచారా?” అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది. కేంద్రంలో ఉన్న మంత్రి వెంటనే చర్యలు తీసుకోవచ్చుగా అనే ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై కూడా అనుమానాలు…

Read More

తెలంగాణ ఆర్థిక సంక్షోభానికి ఎవరు బాధ్యులు? భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు

పూజలు చేయడం, గోవులకు పూజ చేయడం, దేవుడి పేరు చెప్పడం వల్ల తాము చేసిన పాపాలు పోతాయని, దేవుడు క్షమించేస్తాడని భావించడం భ్రమ మాత్రమే. ప్రజల రక్తం పీల్చి, కాంట్రాక్టర్లను రోడ్డుపై కూర్చోబెట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పాపాలు ఇంత సులువుగా పోయేవి కావు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ఎవరు అంటే ఫైనాన్స్ శాఖను నిర్వహిస్తున్న బట్టి విక్రమార్క అని చెప్పక తప్పదు. లెక్కలే రాని,…

Read More

ముఖ్యమంత్రి లేని పాలన? తెలంగాణ క్యాబినెట్‌లో గందరగోళం, హై డ్రామా రాజకీయాలు

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే పాలన కంటే హై డ్రామా ఎక్కువగా నడుస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. రాష్ట్రంలో లేని ముఖ్యమంత్రి, చదువుల పేరుతో ట్రైనింగ్‌లకు వెళ్లిన సీఎం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులు – కానీ అరెస్టులు లేవు, చర్యలు లేవు. మొత్తం వ్యవహారం “నువ్వు కొట్టినట్టు చేయి… నేను ఏడిచినట్టు చేస్తా” అన్న నాటకంలా మారిపోయింది. బీఆర్‌ఎస్ నేతలపై జరుగుతున్నట్టుగా చూపిస్తున్న చర్యలు చూస్తే, ఏదో పాకిస్తాన్‌పై…

Read More

తెలంగాణ కాంగ్రెస్‌లో కలహాలు: రేవంత్ రెడ్డి నాయకత్వంపై పెరుగుతున్న విమర్శలు

రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రశ్నలు, స్కామ్‌లపై ఆరోపణలు ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, అసమ్మతి స్వరాలు బహిరంగంగా వినిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మీడియా వేదికలపై వస్తున్న కథనాలు, నేతల వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్‌లో చీలికలు తప్పవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి అనేది కొత్త కాదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా అంతర్గత భేదాభిప్రాయాలు ఉండేవని నేతలు గుర్తు…

Read More

మంత్రి భేటీలపై విషప్రచారం తగదు: పాలనపరమైన అంశాల కోసమే సమావేశాలు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం

మంత్రి భేటీలపై కావాలనే బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక–విద్యుత్ శాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. పాలనపరమైన అంశాలపై మంత్రులతో భేటీ అవడాన్ని రహస్య సమావేశాలుగా చిత్రీకరించడం పూర్తిగా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో, ఆయన సూచన మేరకే మంత్రులతో సమావేశం అయినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేని సమయంలో పాలనకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మంత్రులు…

Read More