₹6 వేల కోట్ల టెండర్ల కుంభకోణం? సీఎం బినామి కంపెనీగా KSLR ఇన్‌ఫ్రా – సుప్రీంకోర్టు నోటీసులు, ఐటీ–ఈడీ ఆధారాలతో బిఆర్ఎస్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో సోలార్ టెండర్లు, మౌలిక సదుపాయాల పనుల విషయంలో భారీ కుంభకోణానికి తెరలేపిందని బిఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. గత వారం నుంచి వరుసగా హరీష్ రావు, బిఆర్ఎస్ నేతలు, మాజీ రాజ్యసభ సభ్యులు, చివరకు పార్టీ అధినేత కేసీఆర్ వరకు విచారణలకు పిలవడంపై అనుమానాలు వ్యక్తం చేసిన బిఆర్ఎస్, ఇది అంతా ఒక పెద్ద స్కామ్‌ను కప్పిపుచ్చేందుకే జరుగుతోందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే KSLR ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ అనే సంస్థ చుట్టూ తిరిగే ₹6 వేల…

Read Full News

ఎలక్టోరల్ బాండ్స్ వెనుక బ్లాక్‌మేయిల్ రాజకీయాలా? వ్యాపారవేత్తలు–రాజకీయ నాయకుల నెక్సస్‌పై తీవ్ర విమర్శలు

ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం దేశ రాజకీయాల్లో పెను దుమారంగా మారుతోంది. బ్లాక్‌మేయిల్ చేసి ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేశారా? అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ద్వారా కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వచ్చాయి? ఆయన నిజంగా నీతిమంతుడా, లేక పెద్ద స్థాయి అవినీతి వ్యవస్థలో భాగమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్టోరల్ బాండ్స్ లేని పార్టీ ఏదైనా ఉందా? అని ప్రశ్నిస్తే సమాధానం స్పష్టంగా “లేదు”…

Read Full News

సీఎం ఆదేశాలు గాలికి వదిలేస్తున్న బ్యూరోక్రసీ? ఫీల్డ్ విజిట్లకు దూరంగా ఉన్న సెక్రటరీలు

హైదరాబాద్‌ను దాటి ఫీల్డ్ విజిట్‌కు వెళ్లాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలను రాష్ట్ర బ్యూరోక్రసీ పెద్దగా పట్టించుకోవడం లేదన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫైల్ క్లియరెన్స్‌లో నిర్లక్ష్యం, క్షేత్రస్థాయి పర్యటనల లేమి, ప్రభుత్వ ప్రాధాన్యతలపై అవగాహన లేకపోవడం వంటి అంశాలపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు అన్ని శాఖల సెక్రటరీలు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్‌కు వెళ్లాలని, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు….

Read Full News

రామగుండం సోలార్–సింగరేణి టెండర్లలో 540 కోట్ల కుంభకోణం?: కాంగ్రెస్ పెద్దలపై పేలుతున్న బొగ్గు స్కామ్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో…

Read Full News

రామగుండం సోలార్–సింగరేణి టెండర్లలో 540 కోట్ల కుంభకోణం?: కాంగ్రెస్ పెద్దలపై పేలుతున్న బొగ్గు స్కామ్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో…

Read Full News

రామగుండం సోలార్–సింగరేణి టెండర్లలో 540 కోట్ల కుంభకోణం?: కాంగ్రెస్ పెద్దలపై పేలుతున్న బొగ్గు స్కామ్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో…

Read Full News

రామగుండం సోలార్–సింగరేణి టెండర్లలో 540 కోట్ల కుంభకోణం?: కాంగ్రెస్ పెద్దలపై పేలుతున్న బొగ్గు స్కామ్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో…

Read Full News

ఫోన్ టాపింగ్ పేరుతో లీకుల రాజకీయం: ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్ర

సమర్థ పాలనలోని వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తెలంగాణలో లీకుల ఆధారిత రాజకీయం నడుస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఫోన్ టాపింగ్ విచారణ పేరుతో గత రెండేళ్లుగా ఒకే కథనాన్ని కొనసాగిస్తూ, ప్రతిపక్ష నాయకులపై క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఇటీవల ప్రత్యేక విచారణ బృందం (SIT) పిలుపు మేరకు దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన ప్రతిపక్ష నేత, విచారణలో వాస్తవ అంశాలేమీ లేవని స్పష్టం చేశారు. మీడియాలో ప్రచారమైన…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ నుంచి కాళేశ్వరం వరకు: ట్రెండింగ్ టాపిక్‌లకే పరిమితమైన తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జడ్జీలు, వ్యాపారులు, సినీ ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న ఆరోపణలు చేసిన ఆయన, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క కీలక అరెస్టు కూడా జరగలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో SIT విచారణ సీరియల్‌లా అంతం లేకుండా…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ నుంచి టెండర్ స్కామ్ వరకు: కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ఆరోపణలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దోపిడీ రాజకీయాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. “మేము భయపడే వాళ్లం కాదు, కొట్లాడతాం… కొట్లాడి మళ్లీ పునీతంగా బయటికి వస్తాం” అంటూ బీఆర్ఎస్ నేతలు స్పష్టమైన హెచ్చరికలు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సింగరేణిలో టెండర్ల పేరుతో భారీ దందా ప్రారంభమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి ఈ అక్రమాలు మొదలయ్యాయని, ఫిబ్రవరి 20న 385 కోట్ల విలువైన టెండర్‌కు ఎంక్వైరీ డేట్…

Read Full News